
Delhi
కరెన్సీ నోట్లపై గణేశుడు, లక్ష్మీదేవి ఫొటోలను పెట్టాలె : కేజ్రీవాల్
భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కరెన్సీ నోట్లపై గణేశుడు, లక్ష్మీదేవి ఫొటోలను పెట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్
Read Moreదీపావళి పటాకులతో ఢిల్లీలో భారీగా పెరిగిన కాలుష్యం
ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ పెరిగింది. బాణాసంచా కాల్చడంపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ కొంతమంది దానిని ఉల్లంఘించారు. వాయువ్య ఢిల్లీతో పాటు చ
Read Moreఢిల్లీని కమ్మేసిన పొగమంచు
దేశ రాజధానిలో పొగమంచు రోజురోజుకూ పెరిగిపోతోంది. నగరం మొత్తం పొగమంచుతో కప్పబడి ఉండడంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. పగటి పూట సైతం రోడ్లపై వాహన
Read Moreఢిల్లీలో పడిపోయిన గాలి నాణ్యత
ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోయింది. ఆదివారం ఏక్యూఐ 265గా నమోదైంది. దీపావళి సందర్భంగా సోమ, మంగళవారాల్లో గాలి నాణ్యత మరింత పడిపోయే చాన్సుంది. న్యూఢ
Read Moreరిలయన్స్ జియో 5జీ సేవలు షురూ
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో 5జీ సేవలు శనివారం ప్రారంభమయ్యాయి. జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ రాజస్థాన్&
Read Moreఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం క్రమంగా మళ్లీ పెరుగుతోంది. దీపావళి కన్నా ముందే ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ పడిపోయిందని అధికారులు తెలిపారు. ఎయిర్ క్వాలిటీ ఇం
Read Moreమతం పేరుతో మనం ఎటుపోతున్నాం?: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ‘‘ఇది 21వ శతాబ్దం. ఇప్పుడు కూడా మనం మతం పేరుతో ఎటుపోతున్నాం?”అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలో విద్వేషపూరిత ప్రసంగ
Read Moreమీడియాకు దేశం పట్ల మక్కువ ఉండాలె : వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ, వెలుగు: మీడియా ఎప్పుడూ న్యూట్రల్గానే వ్యవహరించాలని, లెఫ్ట్, రైట్ కాకుండా సూటిగా ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మీడియా
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చులపై ఆడిట్ చేయాలని కాగ్కు ఫిర్యాదు
న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి దేశంలోనే బిగ్గెస్ట్ స్కామ్అని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. స్కామ్లో కేసీఆర్, కాం
Read Moreకాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద స్కాం: షర్మిల
కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద స్కాం అని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. 2జీ, బొగ్గు కుంభకోణాల కంటే కాళేశ్వరం ప్రాజెక్ట్
Read Moreవిద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీ : విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫిర్యాదుల కోసం ఎదురుచూడక
Read Moreకాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ హస్తం : వైఎస్ షర్మిల
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాగ్ కు ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరి
Read Moreఢిల్లీలో నేషనల్ బ్రాడ్కాస్ట్ ఫెడరేషన్ నేషనల్ కాంక్లేవ్
ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో నేషనల్ బ్రాడ్కాస్ట్ ఫెడరేషన్ నేషనల్ కాంక్లేవ్ జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి
Read More