Delhi
ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసులో నేడు, రేపు యాగాలు
ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నేడు, రేపు యాగాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనికోసం యాగశాల నిర్మాణం కూడా పూర్తయింది. యాగశాలలో 3 హోమ
Read Moreఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన పార్టీ నేతలు
ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆ పార్టీ నాయకులు నామా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, బడుగు లింగయ్య యాదవ్, బీపీ పాటిల్ సందర్శించారు. ముఖ్యమంత్
Read Moreఢిల్లీలో పడిపోయిన ఎయిర్ క్వాలిటీ..ఏక్యూఐ 301 గా నమోదు
న్యూఢిల్లీ: ఢిల్లీలో కాలుష్యం వెరీ పూర్ కేటగిరీలో కంటిన్యూ అవుతోంది.ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 301గా నమోదైంది. నిన్న ఆదివారం సెలవు రోజైనప్పటికీ
Read Moreబీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్
14న జాతీయ పార్టీ ఆఫీస్ ప్రారంభం ఆఫీస్ ఆవరణలో రెండు రోజుల పాటు యాగం ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి ప్రశాంత్&zwnj
Read Moreకొలీజియం తుది నిర్ణయమే వెల్లడిస్తాం : సుప్రీం
ఆర్టీఐ యాక్టివిస్టు పిటిషన్ విచారణ సందర్భంగా కామెంట్ న్యూఢిల్లీ: కొలీజియం మీటింగ్ వివరాలను బయటకు చెప్పలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. &ls
Read Moreఆప్కు జాతీయ హోదా.. ఈసీ అధికారిక ప్రకటనే లాంఛనం
నెక్ట్స్ టైమ్ గుజరాత్లో తప్పక గెలుస్తమని ధీమా న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ హోదాను సాధించింది. గుజరాత్అసెంబ్లీ ఎన్నికల్లో సాధించ
Read Moreగుజరాతీలు చరిత్ర సృష్టించారు: నరేంద్ర మోడీ
ఒక శాతం కంటే తక్కువ ఓట్ల తేడాతో హిమాచల్లో ఓడిపోయాం అయినా అభివృద్ధికి సహకరిస్తాం: నరేంద్ర మోడీ న్యూఢిల్లీ: గుజరాత్ ప్రజలు బీజేపీతోనే ఉన్నారన
Read Moreకర్ణాటక సీఎం మహారాష్ట్రను విడగొట్టేలా మాట్లాడుతున్నరు: సుప్రియా సూలే
ఢిల్లీ: కర్ణాటక, మహారాష్ట్ర రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి.. అయినా రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఎగదోస్తూ.. ఎందుకు ఘర్షణలకు అవక
Read Moreసాధారణ రైతు కొడుకు నేడు ఉపరాష్ట్రపతి: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ఢిల్లీ: ఓ సాధారణ రైతు కొడుకు నేడు భారత ఉప రాష్ట్రపతి అయ్యారని కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్ కొనియాడారు. రాజ్యసభ చైర్మన్ గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఉప
Read Moreఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆప్ హవా
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఆప్ దూసకెళ్తోంది. ఆ పార్టీ ఇప్పటికే 107 స్థానల్లో విజయం సాధించగా.. 20 స్థానాల్లో లీడ్లో ఉంది. బీజ
Read Moreరాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి పై ఖర్గేకి వివరిస్తా: జగ్గారెడ్డి
మల్లికార్జున్ ఖర్గేని మర్యాదపూర్వకంగా కలవడానికే ఢిల్లీకి వచ్చానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఆ
Read Moreఎంసీడీ ఎన్నికల కౌంటింగ్ : బీజేపీ – ఆప్ మధ్య టఫ్ ఫైట్
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.106 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా..59స్థానాల్లో ఆప్, కాంగ్రెస్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన
Read Moreప్రతి ఒక్కరికీ ఆహారం అందించాల్సిన బాధ్యత కేంద్రానిదే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ఖాళీ కడుపుతో ఎవరూ నిద్రపోకూడదని, మన సంస్కృతి చెప్పే మాట ఇదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రతి ఒక్కరికీ ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత కేంద
Read More












