Delhi
కాంగ్రెస్ నేతలకు ఖర్గే హెచ్చరిక
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన తొలి సమావేశంలోనే పార్టీ నేతలకు మల్లికార్జున ఖర్గే గట్టి వార్నింగ్ ఇచ్చారు. బాధ్యతతో పని చేయాలని లేదా పక్కకి తప్ప
Read Moreదేశవ్యాప్తంగా నేవీ డే సంబురాలు
ఢిల్లీ : దేశవ్యాప్తంగా నేవీ డే సంబురాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమొరియల్ దగ్గర అమరవీరులకు నేవీ సిబ్బంది నివాళులర్పి
Read Moreజీ20 సదస్సుపై రేపు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో కేంద్రం రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. దీనికి దాదాపు 40 పార్టీల అధ్యక్షులను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్ర
Read Moreఆప్ సర్కార్ తో మార్పు : మనీష్ సిసోడియా
గత 15 ఏళ్ల పాలనలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజలకు సేవలందించటంలో బీజేపీ ఫెయిలైందని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. మార్కెట్లు, కాలనీల్
Read Moreఅభివృద్ధి చేసే పార్టీకి ఓటు వేయాలి: కేజ్రీవాల్
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సివిల్ లైన్స్ లోని
Read Moreప్రశాంతంగా కొనసాగుతున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బ
Read Moreఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడి ఓటు గల్లంతు
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఎన్నికలకు ఓటు వేయడానికి పోలింగ్ బూత్కు వచ్చిన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ చౌదరికి వింత అనుభవం ఎదురైంది.
Read Moreశ్రద్ధ తరహాలో.. ఢిల్లీలో మరో మహిళ హత్య
శ్రద్ధ తరహాలో.. ఢిల్లీలో మరో మహిళ హత్య తనతో రిలేషన్ షిప్ వదిలించుకునే ప్రయత్నంలో దారుణం డెడ్బాడీని ముక్కలుగా కట్ చేసే యత్నం పంజాబ్లో నింది
Read Moreఇయ్యాల ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు
ఇయ్యాల ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు బీజేపీ, ఆప్, కాంగ్రెస్ మధ్య పోటీ ఈ నెల 7న ఓట్ల కౌంటింగ్.. ఫలితాలు న్యూఢిల్లీ: దేశ రాజధ
Read Moreలిక్కర్ స్కాంలో తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్ సీఎంల పాత్ర : తరుణ్ చుగ్
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలం గాణ, పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రుల పాత్ర ఉందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించ
Read Moreచరణ్ కు 'ట్రూ లెజెండ్' అవార్డు.. చిరు ట్వీట్
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ట్రూ లెజెండ్' అవార్డును అందుకున్నారు. ఈ అవార్టును వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అ
Read Moreఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్తో తీవ్ర ఇబ్బందులు
ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ రోజురోజుకి భారీగా పడిపోతుంది. పెరుగుతున్న వాయు కాలుష్యంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు వింటర్ స
Read Moreడిసెంబర్ 7 నుంచి తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర చేస్తా : కేఏ పాల్
డిసెంబర్ 7 నుంచి తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర చేస్తానని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. తమ సత్తా మునుగోడు ఎన్నికలలో ప్రజలు చూశారని,
Read More












