Delhi

ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ తీసుకెళ్తం: రేవంత్

పీసీసీ చీఫ్ రేవంత్ ప్రకటన కేంద్రం వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేస్తమని వెల్లడి కాంగ్రెస్ చీఫ్ అధ్యక్షతన ఢిల్లీలో అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్&z

Read More

రాహుల్ యాత్రను చూసి ఓర్వలేక కోవిడ్ రూల్స్: రేవంత్

ఢిల్లీలో మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం పై సుదీర్ఘంగా చర్చించారు. ఆయా ర

Read More

నోట్లపై అంబేద్కర్ ఫోటో పెట్టాలి: ఆర్. కృష్ణయ్య

కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు

Read More

లేఖ రాయడం వెనుక రాజకీయ కుట్ర లేదు: కాంగ్రెస్ పై మాండవీయా

కాంగ్రెస్ నేతలు తనపై చేస్తున్న విమర్శలకు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని

Read More

కోవిడ్పై పోరాటానికి సిద్ధంగా ఉన్నం : సీఎం కేజ్రీవాల్

చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులతో ఢిల్లీవాసులు భయపడవద్దని సీఎం కేజ్రీవాల్ అన్నారు. కోవిడ్ పై పోరాటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. అయితే

Read More

తాజ్ మహల్ చూడాలంటే కోవిడ్ టెస్టు కంపల్సరీ

చైనాతో పాటు ఇతర దేశాలలో కోవిడ్ కేసుల పెరుగుదలతో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలు

Read More

ఎయిర్ హోస్టెస్ కు..ప్రయాణికుడికి లొల్లి పెట్టిచ్చిన శాండ్ విచ్

విమాన ప్రయాణంలో విమాన సిబ్బందికి, ప్రయాణికులకు గొడవ జరగడం కామన్.  ఫుడ్ , ఇతర సౌకర్యాల విషయంలో సిబ్బంది, ప్రయాణికుల మధ్య అప్పుడప్పుడు వాగ్వాదం చోట

Read More

బీజేపీ నేతలు మతం పేరుతో ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు : కూనంనేని సాంబశివరావు

కేసీఆర్ సర్కార్ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Read More

ఇయ్యాల్టి నుంచి హైదరాబాద్​ లో బుక్​ ఫెయిర్

ముషీరాబాద్, వెలుగు : నేటి నుంచి ఎన్టీఆర్​ స్టేడియంలో 35వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్(పుస్తక ప్రదర్శన) మొదలుకానుంది. జనవరి 1 వరకు 11రోజుల పాటు కొనసాగే

Read More

డ్రగ్స్ సరఫరాను రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలె: అమిత్ షా

డ్రగ్స్ సరఫరా చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమని లోక్‭సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. డ్రగ్స్ మహమ్మారిపై అన్ని రాష్ట్రాలు, కేంద

Read More

కరోనా ఇంకా పోలె..రద్దీ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోండి

ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. భారత్ లో కొత్త వేరియంట్లు విస్తరించకుండా ముందస్తు చర్యలు చేపట్ట

Read More

లిక్కర్​ స్కాంపై కేసీఆర్ మౌనం అనుమానాలకు తావిస్తోంది : తరుణ్ చుగ్

లిక్కర్​ స్కాంకు సంబంధించి ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశాలు జరిపారని ఈడీ చెప్పిందని  తెలంగాణ బీజేపీ వ్యవహ

Read More

బీసీ కులాలను గుర్తించే అధికారం రాష్ట్రాలకే ఉంది :సూర్యపల్లి శ్రీనివాస్

న్యూఢిల్లీ, వెలుగు: బీసీ కులాలను గుర్తించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని బీజేపీ ఓబీసీ పాలసీ అండ్ రీసెర్చ్ డివిజన్ స్టేట్ కన్వీనర్ సూర్యపల్లి శ్రీ

Read More