Delhi

తాజ్ మహల్ చూడాలంటే కోవిడ్ టెస్టు కంపల్సరీ

చైనాతో పాటు ఇతర దేశాలలో కోవిడ్ కేసుల పెరుగుదలతో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలు

Read More

ఎయిర్ హోస్టెస్ కు..ప్రయాణికుడికి లొల్లి పెట్టిచ్చిన శాండ్ విచ్

విమాన ప్రయాణంలో విమాన సిబ్బందికి, ప్రయాణికులకు గొడవ జరగడం కామన్.  ఫుడ్ , ఇతర సౌకర్యాల విషయంలో సిబ్బంది, ప్రయాణికుల మధ్య అప్పుడప్పుడు వాగ్వాదం చోట

Read More

బీజేపీ నేతలు మతం పేరుతో ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు : కూనంనేని సాంబశివరావు

కేసీఆర్ సర్కార్ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Read More

ఇయ్యాల్టి నుంచి హైదరాబాద్​ లో బుక్​ ఫెయిర్

ముషీరాబాద్, వెలుగు : నేటి నుంచి ఎన్టీఆర్​ స్టేడియంలో 35వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్(పుస్తక ప్రదర్శన) మొదలుకానుంది. జనవరి 1 వరకు 11రోజుల పాటు కొనసాగే

Read More

డ్రగ్స్ సరఫరాను రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలె: అమిత్ షా

డ్రగ్స్ సరఫరా చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమని లోక్‭సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. డ్రగ్స్ మహమ్మారిపై అన్ని రాష్ట్రాలు, కేంద

Read More

కరోనా ఇంకా పోలె..రద్దీ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోండి

ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. భారత్ లో కొత్త వేరియంట్లు విస్తరించకుండా ముందస్తు చర్యలు చేపట్ట

Read More

లిక్కర్​ స్కాంపై కేసీఆర్ మౌనం అనుమానాలకు తావిస్తోంది : తరుణ్ చుగ్

లిక్కర్​ స్కాంకు సంబంధించి ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశాలు జరిపారని ఈడీ చెప్పిందని  తెలంగాణ బీజేపీ వ్యవహ

Read More

బీసీ కులాలను గుర్తించే అధికారం రాష్ట్రాలకే ఉంది :సూర్యపల్లి శ్రీనివాస్

న్యూఢిల్లీ, వెలుగు: బీసీ కులాలను గుర్తించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని బీజేపీ ఓబీసీ పాలసీ అండ్ రీసెర్చ్ డివిజన్ స్టేట్ కన్వీనర్ సూర్యపల్లి శ్రీ

Read More

విదేశాల్లో కరోనా విజృంభణ..రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింద

Read More

ప్రధాని మోడీతో ఎంపీ అర్వింద్ భేటీ..రాష్ట్ర రాజకీయాలపై చర్చ

తనపై జరిగిన దాడిని ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఇవాళ ఆయన ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ఎంపీ

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాం: ఈడీ ఛార్జిషీట్ పై విచారణ జనవరి 5కి వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ పై రౌస్ అవెన్యూ సీబీఐ స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్ర

Read More

రాజ్యసభ సభ్యుల తీరుపై ఛైర్మన్ ధన్కర్​​ అసహనం

మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. రాజకీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడై ఉండి ఖర్గే ఇష్టమొచ్చినట్లు మాట్లాడారంటూ బీజేప

Read More

ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం..

కాంగ్రెస్​ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో తీవ్ర దుమారం చెలరేగింది. రాజకీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడై ఉండి ఖర్గే.. ఇష్ట

Read More