Delhi

ప్రేమిస్తున్నానని చెబుతూనే ఎలా ముక్కలు చేస్తరు : స్మృతి ఇరానీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసుపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ఘోరమైన హత్యను మనం తక్కువ చేస్తున్నామని అనిపిస్త

Read More

లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాను కావాలనే ఇరికించారు: కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఫేక్ అని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇందులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కావాలనే ఇరికించారని కేజ్రీవాల్ ఆరోపించారు. మనీష్

Read More

టీఆర్ఎస్కు బుద్ధి చెప్పడం బీజేపీతోనే సాధ్యం : మర్రి శశిధర్‌రెడ్డి

తెలంగాణలో టీఆర్ఎస్​కు బుద్ధి చెప్పడం బీజేపీతోనే సాధ్యమవుతుందని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఆయన ఇవాళ బీజేపీలో చేరారు.కేంద్ర మంత్రి శర్వానంద సోనోవాల్ ఆ

Read More

జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న మర్రి శశిధర్ రెడ్డి

మాజీ మంత్రి, సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఇవాళ బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఢిల్లీలో పార్టీ

Read More

ఢిల్లీ జామా మసీదులోకి అమ్మాయిలను రానివ్వం : షాహీ ఇమామ్‌‌

న్యూఢిల్లీ : ఢిల్లీలోని జామా మసీదులోకి మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తూ మసీద్‌‌ షాహీ ఇమామ్‌‌ సయ్యద్‌‌ అహ్మద్‌‌ బుఖ

Read More

కిలోన్నర వెండితో తీగల పల్లకి

కరీంనగర్,వెలుగు: మన సిల్వర్ ఫిలిగ్రికి మరోసారి జాతీ య గుర్తింపు ద క్కింది. కరీంనగర్​కు చెందిన ఫిలిగ్రి కళాకారుడు గద్దె అశోక్ కుమార్ కిలోన్నర వెండితో త

Read More

బోయినపల్లి అభిషేక్​కు 14 రోజులు రిమాండ్

నిందితులను సీబీఐ స్పెషల్ కోర్టు ముందు హాజరుపరిచిన ఈడీ ఈడీ విజ్ఞప్తితో నాయర్​కు 2 రోజుల కస్టడీ పొడిగింపు చలికాలం దుస్తులు, పుస్తకాలకు కోర్టు ఓకే

Read More

కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళకు జాతీయ గుర్తింపు 

కరీంనగర్ జిల్లాలోని సిల్వర్ ఫిలిగ్రీ కళకు మరోసారి జాతీయ గుర్తింపు దక్కింది. ఫిలిగ్రీ కళాకారులు వెండి నగిషీతో తయారు చేసిన పల్లకీకి అవార్డు దక్కింది. సి

Read More

సీబీఐని ఒక్కరోజు నాకు అప్పగిస్తే.. బీజేపీలో సగం మంది జైలుకే : కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సీబీఐలను తనకు ఒక్కరోజు అప్పగిస్తే... బీజేపీలో సగం మంది జైలులో ఉంటారన్నారు.

Read More

ఇయ్యాల ఢిల్లీకి బీజేపీ సీనియర్ నేతలు

హైదరాబాద్, వెలుగు : బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, పార్టీ నేతలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, మరి కొందరు సీనియర్ నేతలు గురువారం ఢిల్లీక

Read More

ఢిల్లీలో డబ్బు కోసం గొడవ పడి కుటుంబ సభ్యులపై దాడి

కొద్ది రోజుల కిందే రిహాబిలిటేషన్ నుంచి ఇంటికి.. డబ్బు కోసం గొడవ పడి కుటుంబ సభ్యులపై దాడి కత్తితో పొడవడంతో తల్లిదండ్రులు, చెల్లెలు, నాయనమ్మ మృతి

Read More

శ్రద్ధా వాకర్ హత్య కేసు : రెండేళ్ల క్రితమే గొడవ.. ఆఫ్తాబ్పై పోలీసులకు ఫిర్యాదు

దేశం ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం బయటికి వస్తోంది. శ్రద్దా వాకర్, నిందితుడు ఆఫ్తాబ్ మధ్య రెండేళ్ల క్రితమే

Read More

తీహార్ జైలులో ఆప్ మంత్రి రాజభోగాల వ్యవహారంలో ట్విస్ట్

న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ మసాజ్ వీడియోపై రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంలో తాజాగా ఊహించని ట్విస్

Read More