
Delhi
కుటుంబ సభ్యులతో కలిసి యాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్
ఢిల్లీలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఆయనతో పాటు కర్నాటక మాజీ సీఎం జేడీఎస్ నేత కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖి
Read Moreఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ఓపెన్ ఇయ్యాల్నే
ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ఓపెన్ ఇయ్యాల్నే మధ్యాహ్నం 12: 47కి ముహూర్తం ఖరారు హాజరుకానున్న మాజీ సీఎంలు కుమార స్వామి, అఖిలేశ్, పలు పార్టీల లీడర్లు,
Read Moreఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసును పరిశీలించిన కేసీఆర్
ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసును సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఆయన ఆఫీసుకు చేరుకున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆఫీసు మొత్తం కలి
Read Moreబోర్డర్ ఘర్షణ వివరాలు బయటపెట్టాలి : రాజ్యసభలో ఖర్గే
ఢిల్లీ : భారత్, చైనా సరిహద్దులో సైనికుల ఘర్షణలపై రాజ్యసభలో అధికార పార్టీ వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ రాజ్యసభ కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే మ
Read Moreనేటికి పార్లమెంట్పై దాడి జరిగి 21 ఏళ్లు
ఢిల్లీ : భారత పార్లమెంట్ పై దాడి జరిగి 21 ఏళ్లు అవుతున్న సందర్భంగా అమరులైన జవాన్లకు పార్లమెంట్ దగ్గర నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,
Read Moreభారతదేశం కొంతమంది గుప్పిట్లోకి పోతోంది : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ రేపు ఢిల్లీలో ప్రారంభిస్తారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించిన ఏర్పా
Read Moreబీఆర్ఎస్కు షాక్..ఢిల్లీలో పార్టీ ఫ్లెక్సీలు తొలగింపు
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అధికారులు తొలగించారు. సర్దా
Read Moreఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం
ఈ నెల 17 వరకు ఢిల్లీలోనే సీఎం? వివిధ పార్టీల నేతలు, రైతు సంఘాల లీడర్లతో భేటీ అయ్యే చాన్స్ న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ చీఫ
Read Moreఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసులో నేడు, రేపు యాగాలు
ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నేడు, రేపు యాగాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనికోసం యాగశాల నిర్మాణం కూడా పూర్తయింది. యాగశాలలో 3 హోమ
Read Moreఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన పార్టీ నేతలు
ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆ పార్టీ నాయకులు నామా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, బడుగు లింగయ్య యాదవ్, బీపీ పాటిల్ సందర్శించారు. ముఖ్యమంత్
Read Moreఢిల్లీలో పడిపోయిన ఎయిర్ క్వాలిటీ..ఏక్యూఐ 301 గా నమోదు
న్యూఢిల్లీ: ఢిల్లీలో కాలుష్యం వెరీ పూర్ కేటగిరీలో కంటిన్యూ అవుతోంది.ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 301గా నమోదైంది. నిన్న ఆదివారం సెలవు రోజైనప్పటికీ
Read Moreబీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్
14న జాతీయ పార్టీ ఆఫీస్ ప్రారంభం ఆఫీస్ ఆవరణలో రెండు రోజుల పాటు యాగం ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి ప్రశాంత్&zwnj
Read More