
Delhi
చైనా లోన్ యాప్లపై రాజ్యసభలో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
ఢిల్లీ : సులువుగా రుణాలు అందించి.. ఆ తర్వాత ప్రజలను మోసం చేస్తున్న చైనా మొబైల్ యాప్ లపై కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామ
Read Moreసెప్టెంబరు 17ని అధికారికంగా నిర్వహించినం : హరీశ్ రావు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్నే నిలుపుకోలేకపోయారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఇటీవల జ
Read Moreఢిల్లీలో హాకీ వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్
కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ హాకీ వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించారు. హాకీ ప్రపంచ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండువసారని చెప్పారు. ప్రపం
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాం : సౌత్ గ్రూప్ కీలక వ్యక్తుల్లో కవిత.. సీబీఐ చార్జిషీట్లో సంచలన విషయాలు
ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఐబీ దాఖలు చేసిన తొలి చార్జిషీట్ ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గురువారమే ఆమోదించింది. దాన్న
Read Moreఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్
ఢిల్లీలోని ఎస్పీ మార్గ్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సందర్శించారు. మధ్యాహ్నం 1.38 గంటలకు ఆఫీస్కు చేరుకున
Read Moreమూసీతో పాటు రాష్ట్ర సమస్యలపై ప్రధానితో చర్చించా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంతో పాటు తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రధాని నరేంద్రమోడీతో చర్చించినట్లు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్
Read Moreఅభివృద్ధి పనులపై ప్రధానిని కలుస్తున్నా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తన నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చించడానికి ప్రధాని మోడీని కలుస్తున్నట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండలో
Read Moreపాక్పై భారత్ విజయాన్ని స్మరించుకుంటూ రాజ్నాథ్ సింగ్ నివాళులు
1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్థాన్పై భారత్ సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విజయ్ దివస్ సందర్భంగా నే
Read Moreఆర్మీ హౌస్లో విజయ్ దివస్ వేడుకలు
ఢిల్లీలోని ఆర్మీ హౌస్లో విజయ్ దివస్ 2022 వేడుకలు ఘనంగా జరిగాయి. 1971 బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ సాధ
Read Moreకూతురి పెళ్లికి కేసీఆర్ను ఆహ్వానించిన ఒవైసీ
తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మర్యాదపూర్వకంగా కలిశారు. తన కూతురు వివాహానికి రావాల్సిందిగా కేసీఆర్ కు వ
Read Moreఖర్గేతో హిమాచల్ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ భేటీ
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సమావేశమయ్యారు. ఇటీవల గెలిచిన 40 మంది ఎమ్మెల్యేలు, రాష్ట్ర కాంగ్రె
Read Moreఆ శరీర భాగాలు శ్రద్ధా వాకర్వే.. ఢిల్లీ పోలీసుల నిర్ధారణ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యకేసులో కీలక పురోగతి చోటు చేసుకుంది. ఢిల్లీ సమీపంలో స్వాధీనం చేసుకున్న శరీర భాగాలు శ్రద్దావాకర్ వేనని
Read Moreఢిల్లీ ఎయిర్ పోర్టు రద్దీ సమస్యకు చెక్ పెట్టేందుకు చర్యలు
ఢిల్లీ ఎయిర్ పోర్టు రద్దీపై అధికారులు హై లెవల్ మీటింగ్ నిర్వహించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. గత కొన్న
Read More