Delhi

ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 337గా నమోదు

ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకు క్షీణిస్తోంది. మంగళవారం ఢిల్లీలో యావరేజ్‌ ఎయిర్‌ క్వాలిటీ.. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌  337గా

Read More

కమ్యూనిస్టులపై బీజేపీ నేత పొంగులేటి ఫైర్

న్యూఢిల్లీ, వెలుగు: సిద్ధాంతాలను వదిలేసి కమ్యూనిస్టులు దివ్యాంగులుగా మారిపోయారని బీజేపీ నేషనల్ సెక్రటరీ పొంగులేటి సుధాకర్‌‌‌‌

Read More

19 వరకు శరత్, బినోయ్ రిమాండ్ పొడిగింపు

బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన శరత్​చంద్రారెడ్డి న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్

Read More

10న రాష్ట్ర కేబినెట్ భేటీ...కీలకాంశాలపై చర్చ

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 10న జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై కేబినెట్ చర్చించనుంది. ధాన్య

Read More

భారత్–జర్మనీల మధ్య కీలక ఒప్పందాలు

ఢిల్లీ పర్యటనలో ఉన్న జర్మనీ విదేశాంగశాఖ మంత్రి అన్నలెనా బేర్ బాక్ తో భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరా

Read More

మోడీ వల్లే భారత్కు జీ20 నాయకత్వం వచ్చిందనేలా ప్రచారం సరికాదు : నారాయణ

జీ20 సమావేశానికి నాయకత్వం వహించే అవకాశం రొటేషన్లో భాగంగానే భారత్ కు వచ్చిందని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. కానీ ప్రధానిగా మోడీ ఉండడం వల్లే ఈ అవకాశ

Read More

ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం 

ఢిల్లీలో ఇవాళ ఓ భవనం కుప్పకూలింది. ఉత్తర ఢిల్లీలోని శాస్త్రినగర్ లో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో స్థానికులు భయంతో పరుగులుపెట్టార

Read More

బీజేపీ పదాధికారుల సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

ఢిల్లీ : ఢిల్లీలోని  బీజేపీ కేంద్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు జాత

Read More

దమ్ముంటే లిక్కర్ స్కాంలో నిజాయితీ నిరూపించుకోవాలి : బండి సంజయ్

నిర్మల్ జిల్లా: హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసును రీ ఓపెన్ చేయాల్సిందే-నని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. డ్రగ్స్ దందాలో కేసీఆర్ కుటు

Read More

కాంగ్రెస్ నేతలకు ఖర్గే హెచ్చరిక

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన తొలి సమావేశంలోనే పార్టీ నేతలకు మల్లికార్జున ఖర్గే గట్టి వార్నింగ్ ఇచ్చారు. బాధ్యతతో పని చేయాలని లేదా పక్కకి తప్ప

Read More

దేశవ్యాప్తంగా నేవీ డే సంబురాలు

ఢిల్లీ : దేశవ్యాప్తంగా నేవీ డే సంబురాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమొరియల్ దగ్గర అమరవీరులకు నేవీ సిబ్బంది నివాళులర్పి

Read More

జీ20 సదస్సుపై రేపు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‭లో కేంద్రం రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. దీనికి దాదాపు 40 పార్టీల అధ్యక్షులను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్ర

Read More

ఆప్ సర్కార్ తో మార్పు : మనీష్ సిసోడియా

గత 15 ఏళ్ల పాలనలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజలకు సేవలందించటంలో బీజేపీ ఫెయిలైందని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. మార్కెట్లు, కాలనీల్

Read More