Delhi
మోడీ సర్కార్ కాదు.. అంబానీ, అదానీ సర్కార్ : రాహుల్ గాంధీ
కేంద్రంలో ఉన్నది మోడీ సర్కార్ కాదని.. అది అంబానీ,అదానీల సర్కార్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆ వ్యాపారవేత్తల జేబులోనే కేంద్ర ప్రభుత్వం
Read Moreభారత్ జోడో యాత్రలో పాల్గొనొద్దని చెప్పిన్రు : కమల్ హాసన్
భారత్ జోడో యాత్రలో పాల్గొనద్దని కొంతమంది చెప్పారని కమల్ హాసన్ తెలిపారు. యాత్రలో పాల్గొంటే రాజకీయ భవిష్యత్ దెబ్బతింటుందని అన్నారన్నారు. అయితే యాత్రలో ప
Read Moreకాంగ్రెస్ నేతలు దేశం గురించి ఆలోచించాలి: అనురాగ్ ఠాగూర్
ఢిల్లీ: అవినీతిపరులకు అండగా ఉండేందుకే కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర చేస్తోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఆరోపించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగ
Read Moreరాహుల్ పాదయాత్రలో సోనియా, ప్రియాంక
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర.. దేశరాజధాని ఢిల్లీలో ఉత్సాహంగా కొనసాగుతోంది. కార్యకర్తలు, నేతలు పెద్దఎత్తున రాహుల్ తో కలసి నడస్తున్నారు. ఇవాళ
Read Moreఢిల్లీలోకి ప్రవేశించిన రాహుల్ జోడో యాత్ర
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఢిల్లీలోకి ప్రవేశించింది. హర్యానాలోని బదర్పూర్ సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశిం
Read Moreపార్లమెంట్ సమావేశాలు ముందే ముగిసినయ్
షెడ్యూల్ కంటే 6 రోజుల ముందే ఉభయసభలు నిరవధికంగా వాయిదా క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో నిర్ణయం న్యూఢిల్లీ: పార్లమెంట్
Read Moreఏడాదిపాటు ఉచిత రేషన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న 81.35 కోట్ల మందికి ఏడాదిపాటు ఉచిత రేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్ఎ
Read Moreకాంగ్రెస్ పార్టీలో పంచాది తెగలే
హైదరాబాద్, వెలుగు : ఏఐసీసీ దూతగా దిగ్విజయ్సింగ్ రాష్ట్రానికి వచ్చి మూడు రోజులు మకాం వేసినా రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య పంచాది తెగలేదు. నాయకుల అభిప్
Read Moreప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ తీసుకెళ్తం: రేవంత్
పీసీసీ చీఫ్ రేవంత్ ప్రకటన కేంద్రం వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేస్తమని వెల్లడి కాంగ్రెస్ చీఫ్ అధ్యక్షతన ఢిల్లీలో అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్&z
Read Moreరాహుల్ యాత్రను చూసి ఓర్వలేక కోవిడ్ రూల్స్: రేవంత్
ఢిల్లీలో మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం పై సుదీర్ఘంగా చర్చించారు. ఆయా ర
Read Moreనోట్లపై అంబేద్కర్ ఫోటో పెట్టాలి: ఆర్. కృష్ణయ్య
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు
Read Moreలేఖ రాయడం వెనుక రాజకీయ కుట్ర లేదు: కాంగ్రెస్ పై మాండవీయా
కాంగ్రెస్ నేతలు తనపై చేస్తున్న విమర్శలకు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని
Read Moreకోవిడ్పై పోరాటానికి సిద్ధంగా ఉన్నం : సీఎం కేజ్రీవాల్
చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులతో ఢిల్లీవాసులు భయపడవద్దని సీఎం కేజ్రీవాల్ అన్నారు. కోవిడ్ పై పోరాటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. అయితే
Read More












