
Delhi
రేపు ప్రధాని మోడీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రధాని మోడీతో మీటింగ్కు అపాయింట్మెంట్ ఖరారైంది. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని కార్యాలయానికి రావాలని పీఎంవో నుంచి సమా
Read Moreదోసుకున్న పైసలతోనే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టిండు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
గన్నేరువరం,వెలుగు : రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చి, ఆ కమీషన్లతోనే కేసీఆర్ సొంత విమానం కొన్నాడని, రూ. వందల కోట్లు ఢిల్లీకి తరల
Read Moreఢిల్లీలో కాలేజీ అమ్మాయిపై యాసిడ్ దాడి
ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో దారుణం న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు.. ఇంటి నుంచి నడుచుకుంటూ స్కూల్కు వెళ్త
Read Moreఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ఓపెన్
కుమారస్వామి, అఖిలేశ్, రైతు సంఘాల నేతలు హాజరు బీఆర్ఎస్ కిసాన్ సెల్ చీఫ్గా హర్యానా నేత గుర్నామ్ సింగ్ నియామక పత్రాలు అందజేసిన సీఎం కేసీఆర్
Read Moreతవాంగ్ ఘటనపై ఉభయసభల్లో గందరగోళం
తవాంగ్ ఘర్షణపై పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. ఘటనపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. అయితే తవాంగ్ ఇష్యూపై సమగ్ర చర్చకు సభాపతి అనుమతించలేద
Read Moreమేఘాలయలో ఆపరేషన్ ఆకర్ష్.. బీజేపీలోకి నలుగురు ఎమ్మెల్యేలు
ఎన్నికల వేళ.. మేఘాలయలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. వారికి జేపీ నడ్డా క
Read Moreఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లు హ్యాక్.. వెలుగులోకి సంచలన నిజాలు
ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ల హ్యాకింగ్ ఘటనలో సంచలన విషయం బయటకొచ్చింది.సైబర్ దాడి వెనక చైనా హ్యాకర్ల హస్తం ఉన్నట్లు గుర్తించారు. హ్యాక్ చేసిన డేటాను ఆసుపత్రి
Read Moreఢిల్లీలో దారుణం.. బాలికపై యాసిడ్తో దాడి
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఉదయం పాఠశాలకు వెళ్తున్న బాలిక పై ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి యాసిడ్తో దాడి చేశారు. యాసిడ్ మీద పడటంతో మొహం అం
Read Moreబీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తొలుత పార్టీ కార్యాలయ ఆవరణలో ఆయన బీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. అనంతరం వ
Read Moreకుటుంబ సభ్యులతో కలిసి యాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్
ఢిల్లీలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఆయనతో పాటు కర్నాటక మాజీ సీఎం జేడీఎస్ నేత కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖి
Read Moreఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ఓపెన్ ఇయ్యాల్నే
ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ఓపెన్ ఇయ్యాల్నే మధ్యాహ్నం 12: 47కి ముహూర్తం ఖరారు హాజరుకానున్న మాజీ సీఎంలు కుమార స్వామి, అఖిలేశ్, పలు పార్టీల లీడర్లు,
Read Moreఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసును పరిశీలించిన కేసీఆర్
ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసును సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఆయన ఆఫీసుకు చేరుకున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆఫీసు మొత్తం కలి
Read Moreబోర్డర్ ఘర్షణ వివరాలు బయటపెట్టాలి : రాజ్యసభలో ఖర్గే
ఢిల్లీ : భారత్, చైనా సరిహద్దులో సైనికుల ఘర్షణలపై రాజ్యసభలో అధికార పార్టీ వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ రాజ్యసభ కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే మ
Read More