Delhi
శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడికి నార్కో టెస్ట్..కస్టడీ పొడిగింపు
శ్రద్ధ వాకర్ హత్యకేసు నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాను నార్కో టెస్ట్ చేయడానికి ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది. ఇవాళ్టితో అతడి కస్టడీ ముగియడంతో పోలీసులు వీడ
Read Moreబీజేపీలో చేరిక ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన మర్రి శశిధర్ రెడ్డి
బీజేపీలో చేరనున్నారంటూ వస్తున్న వార్తలపై మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఢిల్లీకి వెళ్
Read Moreమనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు బెయిల్
న్యూఢిల్లీ: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో ఊరట లభించింది. కోర్టు అనుమతి
Read Moreశ్రద్ధ వాకర్ కేసులో సంచలన విషయాలు
నోరు నొక్కి.. చెస్ట్పై కూర్చొని పీక కోశానన్న హంతకుడు నిందితుడి ముఖంలో పశ్చాత్తాపం కనిపించలేదన్న ఢిల్లీ పోలీసులు ఫ్రిజ్లో పెట్టిన శ్రద్ధ ముఖా
Read Moreఢిల్లీలో జాతీయ నేతలను కలవనున్న కోమటిరెడ్డి రాజగోపాల్
హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నిక తర్వాత మొదటిసారి బీజేపీ జాతీయ నేతలను కలిసేందుకు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వె
Read Moreపత్తిపాక మోహన్కు బాల సాహిత్య పురస్కార్
ఢిల్లీలో బాల సాహిత్య పురస్కార్ అవార్డులను ప్రధానం చేశారు. వివిధ భాషల్లోని రచయితలకు బాల పురస్కార్ అవార్డులు అందజేశారు. అలాగే.. 20 భాషలకు చెందిన రచయితలక
Read Moreఢిల్లీలో ప్రియురాలిని 35 ముక్కలు చేసి రోజుకో పార్ట్ పడేశాడు
ఢిల్లీలోని మెహ్రౌలీలో దారుణం జరిగింది. సహజీవనం చేస్తున్న ప్రియురాలిని దారుణంగా హత్యచేశాడు ప్రియుడు. ఆమెను 35 ముక్కలు చేసి.. ఫ్రిడ్జ్ లో దాచి
Read Moreలిక్కర్ స్కాం : అభిషేక్, విజయ్ నాయర్ కస్టడీ పిటిషన్పై విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులుగా ఉన్న బోయినపల్లి అభిషేక్, విజయ్ నాయర్లను కస్టడీ పిటిషన్ పై సీబీఐ స్పెషల్ కోర్టు ఇవాళ విచారణ జరపనుంది. మనీలాండరింగ్
Read Moreఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో ఢిల్లీ, యూపీ, ఏపీ, కేరళలో సోదాలు
కీలకంగా మారిన ఎఫ్ఎస్&
Read Moreటికెట్ ఇవ్వలేదని సెల్ టవర్ ఎక్కిన ఆప్ మాజీ కౌన్సిలర్
ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కౌన్సిలర్ హసీబ్ ఉల్ హాసన్ ఢిల్లీలో ఓ సెల్ టవర్ ఎక్కాడు.శాస్త్రి పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.
Read Moreఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా తెలంగాణ అభివృద్ధి ఆగదు : మంత్రి గంగుల
ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా తెలంగాణ అభివృద్ధి ఆగదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రాంనగర్ లో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన మంత
Read Moreఢిల్లీలో వెరీ పూర్ కేటగిరిలో ఎయిర్ క్వాలిటీ
ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ వెరీ పూర్ కేటగిరిలో కంటిన్యూ అవుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 320గా రికార్డ్ అయింది. బయటకు రావాలంటే భయాందోళనలు వ్యక్తం చేస్తు
Read Moreఢిల్లీలో స్వల్ప భూకంపం..నాలుగురోజుల్లోనే రెండోసారి
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో భూమి 5 సెకన్లపాటు కంపించింది. ప్రజలు భయంతో ఇళ్లు, ఆఫీసుల నుంచి రోడ్లపైకి
Read More












