Delhi

ప్రొఫెసర్ సాయిబాబా విడుదలపై సుప్రీం కోర్టు స్టే

కేసు తదుపరి విచారణ డిసెంబర్ 8కి వాయిదా   న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్   

Read More

కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ఓయూ ఓల్డ్ విద్యార్థిని పడిగాపులు

సీఎం కేసీఆర్ను కలిసేందుకు  ఓయూ ఓల్డ్ స్టూడెంట్, టీఆర్ఎస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ లీడర్, ఉద్యమకారిణి దాత్రికా స్వప్న  దేశ రాజధాని ఢిల్లీలో

Read More

ఢిల్లీలో 25 చోట్ల ఈడీ దాడులు

న్యూఢిల్లీ : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌&zwnj

Read More

మాస్కో- ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు

రష్యా రాజధాని మాస్కో నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపు ఈ-మెయిల్  కలకలం సృష్టించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన బాండ్

Read More

అభిషేక్ రావు సీబీఐ కస్టడీ మరో రెండు రోజులు పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బోయిన్పల్లి అభిషేక్ రావు సీబీఐ కస్టడీని కోర్టు పొడగించింది. అధికారుల అభ్యర్థన మేరకు మరో రెండు రోజుల

Read More

ముగిసిన కస్టడీ.. రూస్ అవెన్యూ కోర్టుకు అభిషేక్ బోయిన్పల్లి

లిక్కర్ స్కాంలో అభిషేక్ బోయిన్పల్లి  మూడు రోజుల సీబీఐ కస్టడీ ముగిసింది. ఈ నేపధ్యంలో అధికారులు ఆయనను రూస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచారు. అభిషే

Read More

హిజాబ్పై భిన్న తీర్పులు.. సీజేఐకు రిఫర్ చేసిన ధర్మాసనం..

హిజాబ్ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ అంశంపై ద్విసభ్య ధర్మాసనంలోని జడ్జిలు భిన్న తీర్పులు వెలువరించారు. జడ్జిల్లో ఒకరైన జస్టిస్ హేమంత్ గ

Read More

పార్టీ ఆఫీసు పనులు త్వరగా పూర్తి చేయండి: సీఎం కేసీఆర్

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. బిజీబిజీగా గడుపుతున్నారు. సంపత్ విహార్ లో నిర్మిస్తున్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. నిర్మాణ సం

Read More

మునుగోడు ఉప ఎన్నికపై ఢిల్లీలో పార్టీ పెద్దలను కలువనున్న బండి సంజయ్

మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఢిల్లీలో పార్టీ పెద్దలను కలువనున్నారు. మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ పెద్దలకు రిపోర్టు అందజేయను

Read More

వరుసగా రెండో రోజు అభిషేక్ విచారణ 

అభిషేక్ రావుతో లావాదేవీలపై ఆరా  సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరానూ ప్రశ్నించిన సీబీఐ  హైదరాబాద్‌‌, వెలుగు: ఢిల్లీ లిక్కర

Read More

రేపు వందే భారత్ నాలుగో రైలు ప్రారంభం

ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్‌ లోని అందౌరా రైల్వే స్టేషన్‌ మధ్య నడిచే నాలుగో వందే భారత్ ఎక్స్‌ప్రెస్  రైలును ప్రధాని నరేంద్ర మోడీ గ

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అమిత్ అరోరాను విచారిస్తున్న సీబీఐ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. బోయినపల్లి అభిషేక్ ఇచ్చిన సమాచారంతో A9 నిందితుడు అమిత్ అరోరాను అధికారులు ప్రశ్నిస్

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొనసాగుతున్న విచారణ

లిక్కర్ స్కాం కేసు విచారణలో సీబీఐ దూకుడు కొనసాగిస్తోంది. ఈ కేసులో అరెస్టైన అభిషేక్ బోయినపల్లిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. కోర్టు మూడు రోజుల కస్టడీక

Read More