fire
కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 16 మంది మృతి
గుజరాత్ భరూచ్ లో ఘోరం జరిగింది. పటేల్ వెల్ఫేర్ హాస్పిటల్ లోని కోవిడ్ వార్డులో అర్ధరాత్రి తర్వాత అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్టాఫ్ నర్సు
Read Moreకాల్పులు జరిపి ఏటీఎం చోరీ
కూకట్ పల్లిలో కాల్పులు కలకలం సృష్టించాయి. అల్వీన్ కాలనీలోని హెచ్ డీఎఫ్ సీ ఏటీఎంలో డబ్బులను నింపే సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు అగంతుకులు కాల
Read Moreమంటల్లో చిక్కుకున్న జిప్సీ.. ముగ్గురు జవాన్లు మృతి
గంగానగర్: సైనికులు ప్రయాణిస్తున్న వాహనం మంటల్లో చిక్కుకోవడంతో పలువురు జవాన్లు మృత్యువాత పడిన ఘటన రాజస్థాన్లోని గంగానగర్లో
Read Moreఇంటి ముందున్న మొక్కను పీకిందని బాలికకు నిప్పంటించిన ఉన్మాదులు
ఆడుకుంటూ వెళ్లి మొక్కను పీకిందని బాలికకు నిప్పంటించిన దారుణ ఘటన బీహార్లో జరిగింది. బెగుసారై జిల్లాలోని నింగా పంచాయతీలోని శివారానా గ్రామంలోని తన
Read Moreఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొట్టిన లారీ.. ఒకరు సజీవదహనం
మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని ఎస్ బీఐ బ్యాంక్ ముందు ఘోర ప్రమాదం జరిగింది. ఓవర్ టేక్ చేయబోయి ఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొట్టింది లారీ. ఒక్కసారిగా మంటలు చె
Read Moreఒంటిపై పెట్రోల్ పోసుకుని యువతి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా : కిరోసిన్ పోసుకుని యువతి నిప్పంటించుకున్న సంఘటన సోమవారం హైదరాబాద్ లో జరిగింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని.. గంధంగూడా విలేజ్
Read Moreరైతులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం
నిర్మల్ జిల్లా పొన్కల్ గ్రామంలో రైతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పొన్కల్ పల్లిలో రైతు వేదిక ప్రారంభానికి వచ్చిన మంత్రిని అడ్డుకు
Read Moreశంషాబాద్ సబ్ స్టేషన్లో అగ్నిప్రమాదం
శంషాబాద్ లో సబ్ స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక ట్రాన్స్ ఫార్మర్ పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. స్థా
Read Moreగర్ల్ఫ్రెండ్, ఆమె తల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించుకున్న యువకుడు
వేరే పెళ్లికి ఒప్పుకుందని చెన్నైలో ఘటన నిప్పంటించిన యువకుడితో పాటు తల్లీకూతుళ్లు మృతి చెన్నైలో దారుణం జరిగింది. తనను ప్రేమించి వేరోకరితో పెళ్లికి ఒప
Read Moreధర్మారెడ్డిది కుల దురహంకారం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లీడర్ల ఫైర్ సారీ చెప్పిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి వరంగల్రూరల్, వెలుగు: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదివారం ఓసీ స
Read Moreడబుల్ బెడ్రూమ్లు సూడాల్నా.. రండి సూపిస్తం
హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పేదలపై ఒక్క రూపాయి భా
Read Moreఅగ్రి చట్టాలు రైతులకు అర్థమైతే దేశం అగ్నిలా రగిలేది
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను రైతులందరూ అర్థం చేసుకొని ఉంటే దేశం మొత్తం అగ్నిలా రగిలిపోయేదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. కేరళలో కాం
Read Moreపెట్రోల్ బంక్ లో మంటలు..కాలిపోయిన బుల్లెట్ వాహనం
గుంటూరు లాడ్జీ సెంటర్ లోని ఇండియన్ పెట్రోల్ బంక్ లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. బుల్లెట్ బండికి పెట్రోల్ పోస్తుండగా ఇంజిన్ పై పడి ఒక్కసారిగా
Read More












