government

గవర్నర్​ను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాలు : మంత్రి హరీశ్ రావు

మెదక్, వెలుగు: గవర్నర్​ను అడ్డుపెట్టుకొని బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు విమర్శించారు.  ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టి

Read More

మైనార్టీలకు ఆర్థిక చేయూత అందిస్తున్నం : పువ్వాడ అజయ కుమార్

ఖమ్మం టౌన్, వెలుగు: మైనార్టీలకు ఆర్థిక చేయూత అందించేందుకు బీఆర్ఎస్​ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పువ్వాడ అజయ కుమార్ తెలిపారు. గురువారం ఖమ్మంలో మైనా

Read More

రుణమాఫీ, రైతుబంధు డబ్బు అందడంలేదని ఆదివాసీ రైతుల ధర్నా

జైనూర్, వెలుగు: పంట రుణమాఫీతోపాటు రైతుబంధు డబ్బులు అందడంలేదని జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల ఆదివాసీ రైతులు గురువారం జైనూర్​లో భారీ ధర్నా చేపట

Read More

లబ్ధిదారులను మోసం చేస్తున్న సర్కారు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

యాదగిరిగుట్ట, వెలుగు: ప్రభుత్వం దళితబంధు, బీసీబంధు, డబుల్ బెడ్‌ రూం ఇండ్లు, గృహలక్ష్మి పథకాలు బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తూ అసలైన లబ్ధిదారులను మోసం

Read More

లబ్ధిదారులను మోసం చేస్తున్న సర్కారు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి యాదగిరిగుట్ట, వెలుగు : ప్రభుత్వం దళితబంధు, బీసీబంధు, డబుల్ బెడ్‌ రూం ఇండ్లు, గృహలక్ష్మి పథకాలు బీ

Read More

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మహిపాల్​ రెడ్డి

పటాన్​చెరు/జిన్నారం, వెలుగు : గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం పటాన్​చెరు, చి

Read More

ఆశా వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలి 

మెదక్ టౌన్/సిద్దిపేట టౌన్​/నారాయణ్ ఖేడ్, వెలుగు: ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే  తీర్చాలని పలువురు నాయకులు కోరారు. నారాయణఖేడ్​ల

Read More

కమీషన్ల కోసం బీఆర్ఎస్ ​స్కీమ్​లు : మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి

ఇందల్వాయి, వెలుగు: కమీషన్లు, కార్యకర్తల కోసమే బీఆర్ఎస్ ​ప్రభుత్వం స్కీమ్​లు ప్రవేశపెడుతోందని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్​ నిజామాబాద్​రూరల్​ఇన్​చార్జి డా

Read More

దండేపల్లిలో బతుకమ్మ చీరెలు నాసిరకంగా ఉన్నాయని ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు

దండేపల్లి, వెలుగు: ప్రభుత్వం ప్రతి ఏటా పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరెలు నాసిరకంగా ఉంటున్నాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే దివాకర్​రావును నిల

Read More

ఉద్యోగులపై ఇంత నిర్లక్ష్యమా? : షబ్బీర్​అలీ

కామారెడ్డి టౌన్, వెలుగు: అంగన్​వాడీ ఉద్యోగులు, ఆశ కార్యకర్తలు, ఈ– పంచాయతీ ఆపరేటర్లపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, కాంగ్ర

Read More

5 శాతం ఐఆర్​తో ఉద్యోగులను సర్కారు అవమానించింది: కోమటిరెడ్డి

 ఎన్నికల ముందు పీఆర్సీ వేయడం సిగ్గుచేటు : ఎంపీ కోమటిరెడ్డి 15 నుంచి 20 శాతం ఐఆర్​ ఇవ్వాలని సీఎం కేసీఆర్​కు లేఖ హైదరాబాద్, వెలుగు: తెలంగ

Read More

ఐఆర్​ ఇంత దారుణమా? ఎంప్లాయ్​ ఫ్రెండ్లీ గవర్నమెంట్​ఇదేనా : భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కేవలం 5 శాతం ఐఆర్​ ఇవ్వడం దారుణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఎంప్లాయ్​ ఫ్రెండ్లీ గవర్న

Read More

భిక్కనూరులోని సిద్ధరామేశ్వర ఆలయాభివృద్ధికి రూ. 2 కోట్లు

భిక్కనూరు,వెలుగు :  భిక్కనూరులోని ప్రసిద్ధ సిద్ధరామేశ్వర మహాక్షేత్రాన్ని పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ జితేశ్​

Read More