gujarat

కరోనా నుంచి కోలుకొని.. గుడిలో స్టెప్పులేసిన ఎమ్మెల్యే

గాంధీనగర్‌‌: కాంట్రవర్షియల్‌‌ స్టేట్‌‌మెంట్స్‌‌తో వార్తల్లో ఉండే బీజేపీ గుజరాత్‌‌ ఎమ్మెల్యే మధు శ్రీవాస్తవ్‌‌ మరోసారి వార్తల్లోకెక్కారు. ఈమధ్యే కరోనా

Read More

పాకిస్థాన్ ISIకి గూఢచర్యం చేస్తున్న ముఠా అరెస్ట్

పాకిస్థాన్ ISIకి గూఢచర్యం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసింది NIA.  గుజరాత్ కు చెందిన గిటెలి ఇమ్రాన్ అనే వ్యక్తిని నిన్న NIA అరెస్ట్ చేసింది. అతడిని ముంబ

Read More

గుజ‌రాత్ లో విషాదం: ఐదుగురు కుటుంబ స‌భ్యుల ఆత్మ‌హ‌త్య

గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్​​లో తీవ్ర విషాదం నెలకొంది. గోధ్రా రోడ్ ఏరియాలో ఒకే ఫ్యామిలీకి చెందిన‌ ఐదుగురు సభ్యులు పాయిజ‌న్ తీసుకోని  ఆత్మహత్యకు పాల్పడ

Read More

కరోనా ట్రీట్‌మెంట్‌ బిల్లు చూసి షాక్‌.. పేదల కోసం ఆఫీస్‌ బిల్డింగ్‌నే హాస్పిటల్‌గా మార్చిండు

సూరత్‌లో ఒక వ్యాపారి ఆలోచన సూరత్‌: కరోనా ట్రీట్‌మెంట్‌ కోసం ప్రైవేట్‌ హాస్పిటల్‌కు పర్మిషన్‌ ఇచ్చినప్పటి నుంచి హాస్పిటళ్లు బిల్లుల మోత మోగిస్తున్నాయ

Read More

గుజరాత్ లో కరోనా కేర్ సెంటర్ గా మసీదు

కరోనా రోగల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కేర్ సెంటర్లుగా ఏర్పాటు చేసి ట్రీట్ మెంట్ అందిస్తున్నాయి. అయినా కొందరికి వైద

Read More

రేప్ కేసు నుంచి బయటపడేస్తా: నిందితుల నుంచి రూ.35 లక్షల లంచం.. అడ్డంగా బుక్కైన ఎస్సై శ్వేత

రేప్ కేసు నుంచి బయట పడేసేందుకు నిందితుల నుంచి రూ.30లక్షలు డిమాండ్ చేసిన మహిళా ఎస్సైకి కోర్ట్ వారం రోజుల పాటు రిమాండ్ విధించింది. 2019లో ఓ ప్రైవేట్ కంప

Read More

మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

కరోనా కేసులు దేశమంతా విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సిన్హ్ వాఘేలా కూడా కరోనా బారినపడ్డారు. అయితే ఆయనలో కరోనా లక్షణాలు

Read More

నలుగురు పిల్లలకు ఉరివేసి.. అన్నదమ్ములిద్దరు సూసైడ్

గుజరాత్​లో కలకలం అహ్మదాబాద్: గుజరాత్​లో దారుణం జరిగింది. ఔటింగ్​కు అని ఇంట్లోంచి బయటికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు బలవన్మరణానికి పాల్పడి

Read More

మాస్క్ ధరించని మంత్రి..ఫైన్ వేసిన అధికారులు

చట్టం ముందు అందరూ సమానమేనని నిరూపిస్తున్నారు అధికారులు. ఓ మంత్రి మాస్క్ ధరించలేదు. దీంతో అధికారులు రూ.200 ఫైన్ విధించారు.  వైరస్ కారణంగా సామాన్యుల నుం

Read More

గిర్ ఫారెస్ట్ లో 29 శాతం సింహాలు పెరిగాయ్

సంబరంగా ఈ వార్తను ట్వీట్ చేసిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ : గుజరాత్ లోని గిర్ ఫారెస్ట్ లో సింహాల సంఖ్య 29 శాతం పెరిగింది. ఐదేళ్ల కిందట 523 సింహాలు ఉండగా

Read More

రాజ్యసభ ఎన్నికల వేళ.. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు‌ షాక్‌

రాజీనామా చేసిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు  మార్చిలోనే ఐదుగురు రిజైన్‌ న్యూఢిల్లీ: గుజరాత్‌లో ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. కాంగ్రెస్‌ పార

Read More

గుజరాత్‌లోని రసాయన పరిశ్రమలో పేలుడు.. ఐదుగురి మృతి

గుజరాత్‌లోని పారిశ్రామిక ప్రాంతం దహేజ్‌లోని ఇవాళ(బుధవారం) ఓ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 మం

Read More