Hyderabad
బొత్స మా జోలికి రావొద్దు.. హైదరాబాద్లో అడుగు పెట్టకు
ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదు అంటూ ఆ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమల
Read Moreగెలాక్సీ ప్లాజాలో మంటలు.. మూడో అంతస్తు నుంచి దూకేసిన జనం
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఓ భవనంలో మంటలు చెలరేగడంతో ఒక వ్యక్తి తన ప్రాణాలను కాపాడుకోవడానికి భవనం మూడవ అంతస్తు నుంచి దూకడం అందర్నీ షాక్ కు గురి చ
Read Moreపాపులర్ యూట్యూబర్ హత్య.. జపాన్ లో ఏం జరుగుతుంది
27 ఏళ్ల జపనీస్ మోడల్, LGBTQ ఇన్ఫ్లుయెన్సర్, బుల్లితెర నటి ర్యూచెల్ కన్నుమూశారు. ప్రభావతి టోక్యోలోని ఏజెన్సీ కార్యాలయంలో చనిపోయినట్టు ర్యూచెల్ మే
Read Moreఇది మరీ టూ మచ్ : కూరలో రెండు టమాటాలు ఎక్కువ వేసిన భర్త.. భార్య ఏం చేసిందంటే
ఆకాశాన్నంటుతున్న టమోటా ధరలు చాలా మంది ప్రజల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అయితే ఈ ధర పెరుగుదల మధ్యప్రదేశ్లోని షాహ్దోల్ జిల
Read Moreయుద్ధం వద్దు.. యోగా చేద్దాం.. అయుర్వేదం వాడదాం : ప్రధాని మోదీ పిలుపు
యుద్దాలపై ప్రధాని మోదీ మరోసారి గళం విప్పారు. యుద్దాన్ని పక్కనబెట్టి యోగా చేద్దాం.. ఆయుర్వేదం వాడదాం అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఫ్రాన్స్ రెండు రోజుల పర్య
Read Moredelhi flood : ఎర్రకోటను తాకిన యమునా వాటర్.. 2 కిలోమీటర్లు వచ్చిన వరద
వర్షాలు లేవు.. అయినా ఇప్పుడు ఢిల్లీ మునిగింది. 45 ఏళ్ల తర్వాత యమునా నది ఉగ్రరూపానికి ఢిల్లీ వీధులు నదిలా మారాయి. నదీ పరివాహక ప్రాంతాలు మాత్రమే కాదు..
Read Moreడెక్కెన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ : డెక్కెన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టులో గురువారం (జులై 13న) విచారణ జరిగింది. విచారణకు జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్ లోకేష్ కుమార్ హ
Read Moreభరతనాట్యం చేస్తూ.. తిరుమల ఏడు కొండలు ఎక్కిన కళాకారుడు
తిరుమల ఏడుకొండలు మామూలుగానే ఎక్కాలంటే దేవుడు కనిపిస్తాడు.. అలాంటిది నాట్యం చేస్తూ.. భరతనాట్యం చేస్తూ శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు చేరుకున్నాడు ఓ కళా
Read Moreమూడు రోజుల వానకే ఢిల్లీ మునిగింది.. కారణమేంటంటే..
మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల తర్వాతో ఢిల్లీ వణుకుతోంది. యమునా నది నీటిమట్టం ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీకి తీవ్ర వ
Read Moreనేటి నుంచి ఫాస్టాగ్ సేవలు షురూ
అమ్రాబాద్, వెలుగు: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో శ్రీశైలం–హైదరాబాద్ రూట్లో మన్ననూర్, దోమలపెంట వద్ద ఉన్న ఫారెస్ట్ &nbs
Read Moreగోకుల్ చాట్, లుంబినీ పేలుళ్ల టెర్రరిస్టులకు 10 ఏళ్లు జైలు
ఢిల్లీ : దేశవ్యాప్తంగా పేలుళ్ల కుట్ర కేసులో ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు నిందితులకు జైలు శిక్ష ఖరారు చేసింది. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులకు పదేళ్ల జైలు శిక్
Read Moreలవ్యూ బాస్ : ఎగబడి పని చేయొద్దు.. తక్కువ చెయ్యి : ఉద్యోగులకు బాస్ వార్నింగ్
టార్గెట్ ఇచ్చి కంప్లీట్ చేయకపోతే బాస్ నుంచి అక్షింతలు.. ఇచ్చిన పని సరిగా చేయకపోతు బాస్ నుంచి తిట్లు.. ఏం పీకుతున్నార్రా అంటూ చివాట్లు.. ఆఫీసుకు ఎందుకు
Read Moreఆర్ఎంపీలకు మెడికల్ ట్రైనింగ్ : మంత్రి హరీశ్ రావు
అనంతరం సర్టిఫికెట్ ఇవ్వాలని సర్కారు నిర్ణయం ఇందు కోసం కమిటీ వేయాలని హెల్త్ సెక్రటరీకి మంత్రి హరీశ్ ఆదేశం ప్రభుత్వం నిర్ణయం
Read More












