
Hyderabad
చేప ప్రసాదం.. తరలివచ్చిన జనం
హైదరాబాద్ సిటీ, వెలుగు: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆదివారం చేప ప్రసాదం పంపిణీకి జనం భారీగా తరలివచ్చారు. రాష్ట్రంలోని నలుమ
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైదరాబాద్కు ప్రభాకర్ రావు.. సిట్ విచారణపై ఉత్కంఠ
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితుడు, SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్కు చేరుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో విచారణకు ప్రభాకర్ రావు హాజరు
Read Moreచేప ప్రసాదం పంపిణీలో అపశ్రుతి.. క్యూ లైన్లో నిలబడిన వృద్ధుడు హార్ట్ స్ట్రోక్తో మృతి
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. మెదక్ జిల్లాకి చెందిన సత్యనారాయణ (75) అ
Read Moreనేటితో ముగియనున్న దోస్త్ రెండో విడత అడ్మిషన్లు
నల్గొండ, వెలుగు : డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ రెండో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. రెండో విడత అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత నెల
Read Moreజర్నలిస్ట్ కుటుంబానికి ఆర్థిక సాయం
ములుగు, వెలుగు : అనారోగ్యంతో మార్చి 4న వీ6 ములుగు ప్రతినిధి కుంచం రమేశ్ మృతిచెందగా ఆయన కుటుంబానికి తోటి ప్రింట్, ఎలక్ట్రానిక్జర్నలిస్టు మిత్రులు ఆర్
Read Moreచేప ప్రసాదం పంపిణీ షురూ.. భారీగా తరలివచ్చిన జనం
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ మొదలైంది.జనం భారీగా తరలివచ్చారు. బత్తిన కుటుంబ సభ్యులు చేపప్రసాదం పంపిణీ చేస్త
Read Moreహైదరాబాద్లో 4 రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలోని పలు ప్రాంతాల్లో శనివారం వర్షం కురిసింది. అత్యధికంగా టోలిచౌకీలో 2.10 సెంటిమీటర్లు, బంజారాహిల్స్ 1.60, ఆసీఫ్ నగర్
Read Moreఉస్మానియా హాస్పిటల్కు టెండర్లు పిలిచిన ఆర్అండ్బీ
ఈ నెల 27 వరకు గడువు హైదరాబాద్, వెలుగు: గోషామహల్ లో నిర్మించనున్న ఉస్మానియా హాస్పిటల్కు ఆర్ అండ్ బీ టెండర్లు పిలిచింది. టెండర్ దాఖలుకు ఈ నెల 2
Read Moreఉస్మానియా హాస్పిటల్కు టెండర్లు పిలిచిన ఆర్అండ్బీ
ఈ నెల 27 వరకు గడువు హైదరాబాద్, వెలుగు: గోషామహల్ లో నిర్మించనున్న ఉస్మానియా హాస్పిటల్కు ఆర్ అండ్ బీ టెండర్లు పిలిచింది. టెండర్ దాఖలుకు ఈ నెల 2
Read Moreజూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోెపినాథ్ కన్నుమూత
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూశారు. జూన్ 5న గుండెపోటుతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ జూన్ 8న ఉదయం 5.45 గంటల
Read Moreహైదరాబాద్ లో ఇవాళ, రేపు చేప ప్రసాదం
కార్యక్రమాన్ని ప్రారంభించనున్న స్పీకర్ విజయలక్ష్మి, మంత్రి పొన్నం నాలుగైదు లక్షల మంది వస్తారని బత్తిని బ్రదర్స్ అంచనా మొత్తం 42 క్యూలైన
Read More‘మీ అంతు చూస్తా’.. మేయర్ గద్వాల విజయలక్ష్మికి అర్ధరాత్రి ఫోన్లో వేధింపులు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఫోన్లో వేధింపులు కలకలం రేపాయి. అర్ధరాత్రి మేయర్కు
Read MoreBRS కమీషన్ల కక్కుర్తికి కాళేశ్వరం ప్రాజెక్ట్ బలి.. ప్రాజెక్ట్ వైఫల్యానికి KCR, హరీష్ రావే కారణం: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్పై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కాసుల కక్కుర్తి వల్లే
Read More