India

అమృతసర్​ లో మళ్లీ మోగిన సైరన్​.. ఇళ్లలోనుంచి బయటకు రావద్దని హెచ్చరికలు

జమ్మూకాశ్మీర్​ ..పహల్గాంలో  పాక్​ ఉగ్రవాదులు పర్యాటకులను అత్యంత క్రూరంగా చంపిన తరువాత భారత్​ .. పాకిస్తాన్​ దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ప

Read More

భారత్, పాక్ యుద్ధంతో మాకే సంబంధం లేదు.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు

 భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణ నెలకొంది.  ఇరు దేశాలు డ్రోన్లు, మిసైల్స్ తో ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు

Read More

ఉద్రిక్తత వేళ..‘సోషల్​’ ఉన్మాదం!

నలుగురు టెర్రరిస్టులు.. ఇరవయ్యారు అమాయక ప్రాణాలు.. చంపింది ముస్లింలు.. వారికి సాయం చేసింది ముస్లింలు.. ఆపద నుంచి అనేకమందిని కాపాడినోళ్లూ ముస్లింలే! ఒక

Read More

భారత్- పాక్ యుద్దవాతావరణం.. 8వేలకు పైగా X అకౌంట్లు బ్లాక్

భారత్, పాకిస్తాన్ యుద్ధ వాతావరణం వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.   భారత్ లో 8 వేల ట్విట్టర్( ఎక్స్) ఖాతాలను బ్లాక్ చేయాలని ఎలన్

Read More

ఇండియా పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు: ఐపీఎల్‌‌‌‌–18 రద్దయ్యే చాన్స్‌‌‌‌!

పంజాబ్‌, ఢిల్లీ మ్యాచ్‌ రద్దు   ఇరుజట్లకు చెరో పాయింట్‌‌‌‌ కేటాయింపు ప్రియాన్షు ఆర్య, ప్రభ్‌‌

Read More

మనం తలుచుకుంటే ప్రపంచ పటంలో పాక్‌ ఉండదు: సీఎం రేవంత్

ఆపరేషన్ సిందూర్‌‌తో మన సత్తా ప్రపంచానికి తెలిసింది: సీఎం రేవంత్‌ రెడ్డి  ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కేంద్రానికి పూర్తి మద్దత

Read More

పాక్ మిసైళ్లను పేల్చేసిన సుదర్శన చక్ర.!

పాక్​ దాడులను అడ్డుకున్న ఎస్–400 డిఫెన్స్ సిస్టమ్ దీనిని రష్యా నుంచి కొనుగోలు చేసిన ఇండియా పాక్ క్షిపణులను వెంటాడి న్యూట్రలైజ్ చేసిన హార్

Read More

కాందహార్ హైజాక్ మాస్టర్ ​మైండ్​.. అబ్దుల్ రవూఫ్ అజార్ ఖతం

ఆపరేషన్ ​సిందూర్​లో మట్టుబెట్టిన భద్రతాదళాలు ప్రస్తుతం జైషే నంబర్‌-2గా ఉన్న రవూఫ్ పఠాన్‌కోట్, పార్లమెంటుపై దాడుల్లో ప్రమేయం న్యూ

Read More

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో స్కూల్స్, కాలేజీల మూసివేత

ఇండియా - పాకిస్తాన్ యుద్ధం మొదలైంది. పహల్గాం దాడితో భారత సహనాన్ని పరీక్షించిన పాకిస్తాన్ కు.. ఆపరేషన్ సిందూర్ తో భారత్ బుద్ధి చెప్పడం.. దానికి ప్రతీకా

Read More

మీకు స్వాతంత్ర్యం ఇచ్చిందే మేం.. తల్చుకుంటే ప్రపంచ పటంలో మీ దేశమే ఉండదు: పాక్‎కు CM రేవంత్ మాస్ వార్నింగ్

హైదరాబాద్: ఎన్నికలప్పుడే రాజకీయాలని.. ఆ తర్వాత అందరం ఒక్కటేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం (మే 8) హైదరాబాద్‎లో

Read More

సైనిక స్థావరాలే లక్ష్యం.. 15 ప్రాంతాలను టార్గెట్ చేసిన పాక్.. డ్రోన్లు, క్షిపణులను తిప్పికొట్టిన భారత్

= బదులుగా లహోర్ పై భారత్ అటాక్ = లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం ధ్వంసం = చైనా హెచ్ క్యూ9 వాడుతున్న పాక్ ఢిల్లీ/జైపూర్/అమృత్ సర్:  ఆపరేషన్

Read More

మేం సాధారణ పౌరులపై దాడి చేయలే.. పాకిస్థాన్ ప్రస్థానమే అబద్ధాలు: విక్రమ్ మిస్రీ

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాతే భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భ

Read More

పాక్ మిసైల్ దాడులకు ప్రయత్నించింది.. మేం కూడా అదే రేంజులో బదులిచ్చాం: భారత్

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ దాడులు తీవ్రతరం చేసిందని భారత విదేశాంగ వెల్లడించింది. దేశంలోని 15 ప్రాంతాల్లో దాడులకు పాక్ ప్రయత్నించింద

Read More