
India
డ్రగ్స్ దందాలో మనీలాండరింగ్.. ఇండియా నుంచి నైజీరియాకు హవాలా.. ఐదేండ్లలో రూ. 127 కోట్ల దందా
అమెరికాలోని 15 మంది మహిళల అకౌంట్ల నుంచి ఇండియాకు డబ్బు ముగ్గురిని అరెస్ట్ చేసిన టీజీ న్యాబ్ అదుపులో ఎనిమిది మంది హైదరాబాద్&zw
Read Moreడ్రగ్స్ దందాలో హవాలా! అమెరికా నుంచి 15 మంది యువతుల ఖాతాల్లోకి నగదు బదిలీ
వాటిని నైజీరియాకు హవాలా మార్గాల ద్వారా తరలింపు పార్సిల్ ద్వారా డ్రగ్స్ సరఫరార చేస్తున్న పెడ్లర్లు ఐదేండ్లలో చేతులు మారిన కోట్ల రూపాయలు
Read MoreIND vs ENG: టీమిండియాతో టెస్ట్ సిరీస్.. ఇద్దరు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లు ఔట్!
టీమిండియాతో ఐదు టెస్ట్ ల సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ జట్టును వరుస గాయాలు వెంటాడుతున్నాయి. సిరీస్ కు మరో రెండు నెలల సమయం ఉన్నప్పటికీ ఇంగ్లీష్ జట్టుకు ఇద్
Read MoreAlyssa Healy: కోహ్లీ, ధోనీ కాదు ఆ భారత క్రికెటర్ బిగ్ బాష్ లీగ్లో ఆడితే చూడాలని ఉంది: సార్క్ భార్య
ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియాలో జరగబోయే బిగ్ బాష్ లీగ్ లో క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. పదేళ్ల పైగా బిగ్ బాష్ లీగ్ ప్రయాణం అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఐ
Read Moreభారత్, థాయిలాండ్ విధానం అభివృద్ధి.. విస్తరణ కాదు: ప్రధాని మోదీ
బ్యాంకాక్: భారతదేశం, థాయిలాండ్ తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమ రెండు దేశ
Read Moreబంగాళాఖాతంలో పొడవైన తీరం ఇండియాదే
బ్యాంకాక్: బంగాళాఖాతంలో అత్యంత పొడవైన సముద్ర తీరరేఖ భారత్ సొంతమని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్అన్నారు. గురువారం బ్యాంకాక్లో బిమ్స్
Read Moreమేం పరిశీలిస్తున్నం.. యూఎస్ టారిఫ్ల ప్రభావం, అవకాశాలపై ఇండియా
న్యూఢిల్లీ: అమెరికా విధించిన 27 శాతం రెసిప్రోకల్ సుంకాలపై భారత్ స్పందించింది. ఈ సుంకాల ప్రభావాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నది.
Read Moreలడఖ్ లో భూకంపం..రిక్టర్ స్కేలుపై 4.2
కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 4.2 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపి
Read Moreయూఎస్ వీడేందుకు జంకుతున్నఇండియన్ స్టూడెంట్స్
వీసా పాలసీల మార్పులతో విద్యార్థుల్లో ఆందోళన అమ్మ ఆరోగ్యం బాగాలేకున్నా చూసేందుకు రావట్లేదు హాలీడేస్ లో చెల్లి పెళ్లి ఉన్నా స్వదేశాని
Read MoreVirat Kohli: 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతా.. టైటిల్ గెలవడమే లక్ష్యం.. కన్ఫర్మ్ చేసిన కోహ్లీ!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతానని స్పష్టం చేశాడు. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ కు మ
Read Moreఇండియా విదేశీ అప్పులు రూ.59 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: ఇండియా విదేశీ అప్పుల విలువ గత డిసెంబరు నాటికి 10.7 శాతం పెరిగి 717.9 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.59.82 లక్షల కోట్లు)చేరుకుంది. కేంద్
Read Moreవాళ్లకు గౌరవం ఇవ్వాల్సిందే: రోహిత్ శర్మ
న్యూఢిల్లీ: గత తొమ్మిది నెలల్లో టీమిండియా చాలా ఒడిదుడుకులను ఎదుర్కొందని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
Read Moreభారత్తో నాకున్న సమస్య సుంకాలే.. త్వరలోనే తగ్గిస్తుందని ఆశిస్తున్నా: ట్రంప్
మోదీ చాలా తెలివైన వ్యక్తి మేమిద్దరం మంచి స్నేహితులం ప్రపంచంలోనే భారత్ అధికంగా టారిఫ్ విధించే దేశాల్లో ఒకటి త్వరలోనే సుంకాలను తగ్గిస్త
Read More