India

భారత్‌‌కు రూ.135 కోట్ల సాయం ప్రకటించిన గూగుల్

దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో భారత్‌‌కు గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు మద్దతు ప్రకటించాయి. ఇండియాకు అవసరమైన సాయం అందిస్తామని గూగుల్ సీఈవో సుం

Read More

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని షేక్ చేస్తోంది 

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ కఠిన పరీక్ష పెడుతోందని ప్రధాని మోడీ అన్నారు. నెలవారీ కార్యక్రమం మన్‌కీ బాత్‌‌లో కరోనాతోపాటు పలు విషయాల గు

Read More

కరోనా క్రైసిస్‌‌పై మోడీని బద్నాం చేస్తారేంటి?

గుహవాటి: దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని మోడీని బద్నాం చేయడం సరికాదని అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా

Read More

కరోనా విపత్తు.. భారత్‌కు పాక్ ఆఫర్

ఇస్లామాబాద్: కరోనాతో విలవిల్లాడుతున్న భారత్‌‌కు సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషి అన్నార

Read More

కరోనా క్రైసిస్.. కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ పిలుపు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ ప్రజలకు అండగా ఉండాలని ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కోరారు. ఈ పరిస్థితులను

Read More

దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు

దేశంలో కరోనా కేసులు,మరణాలు రోజు రోజుకు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 3,49,691 పాజిటివ్  కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల

Read More

2022 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ తర్వాత క్రికెట్ కు గుడ్ బై చెబుతా

న్యూఢిల్లీ : ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ వన్డే టీమ్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్&zwn

Read More

భారత్‌‌ భయపడొద్దు.. మీకు అండగా మేమున్నాం: ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: భారత్‌‌లో కరోనా కేసులు పెరుగుతుండటంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి మీద పోరాటంలో ఇండియాకు అండ

Read More

కరోనా క్రైసిస్.. భారత్‌కు సాయం చేసేందుకు అమెరికా నో

వాషింగ్టన్: భారత్‌‌లో కరోనా విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే 3 లక్షల పైచిలుకు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇండియాకు సాయం

Read More

రాష్ట్రాలకు ఫ్రీగా కరోనా వ్యాక్సిన్

కరోనా వ్యాక్సిన్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు ఉచితంగా టీకాలు సరఫరా చేస్తామని కేంద్రం ప్రకటించింది. సీరమ్ సంస్థ నుంచి ఒక్కో టీకా

Read More

కరోనా ఎంత డేంజరో భారత్‌‌లో చూస్తున్నాం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 3.30 లక్షల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

Read More

24 గంటల్లో మూడున్నర లక్షల కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 3,46,786 పాజిటివ్  కేసులు వచ్చాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,66,10,481గా నమోదైంద

Read More