karnataka

కర్నాటక అమ్మాయిలకు జేడీఎస్ ఎన్నికల హామీ

బెంగళూరు: కర్నాటకలో తాము అధికారంలోకి వస్తే రైతుల కొడుకులను పెండ్లి చేసుకునే అమ్మాయిలకు రూ. 2 లక్షల నజరానా అందజేస్తామని జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ

Read More

అమూల్ వర్సెస్ నందిని.. అసెంబ్లీ ఎన్నికల టైంలో కర్నాటకలో కొత్త పంచాది

  అమూల్ వర్సెస్ నందిని అసెంబ్లీ ఎన్నికల టైంలో కర్నాటకలో కొత్త పంచాది రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన నేతలు నందిని మిల్క్ పార్లర్​

Read More

కేసీఆర్ వద్ద లక్షల కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉంది: రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ వద్ద లక్షల కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టారన్న ఆయన

Read More

కర్నాటకలో అమూల్ దుమారం

కర్నాటకలో అమూల్ దుమారం బెంగళూరులోకి ఎంటరవుతున్నట్లు కంపెనీ ట్వీట్.. ప్రతిపక్షాల మండిపాటు నందిని బ్రాండ్ ను దెబ్బతీసేందుకు కుట్ర అన్న సిద్ధరామ

Read More

దేశంలో పులుల సంఖ్యను వెల్లడించిన ప్రధాని మోడీ

దేశంలో ఎన్ని పులుల సంఖ్యను ప్రధాని మోడీ విడుదల చేశారు. ప్రాజెక్ట్‌ టైగర్‌ స్వర్ణోత్సవం సందర్భంగా కర్ణాటకలోని మైసూరులో జరిగిన కార్యక్రమంలో పా

Read More

బండిపోర్ టైగర్ రిజర్వ్ను సందర్శించిన మోడీ

కర్ణాటకలోని బండిపూర్ టైగర్ రిజర్వ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ  ఏప్రిల్ 09 ఆదివారం రోజు ఉదయం సందర్శించారు. ప్రాజెక్ట్ టైగర్ కు 50 ఏళ్లు పూర్తెన

Read More

HD Kumaraswamy : మరో బాంబ్ పెల్చిన కుమారస్వామి

జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ కుమారస్వామి మరో బాంబ్ పెల్చారు. ఇప్పటికే పొత్తులపై కాంగ్రెస్, బీజేపీ నేతలు తమకు ఫోన్ చేశారన్న ఆయన.. ఇప్పుడు  రా

Read More

కర్నాటకలో 60 స్థానాల్లో కాంగ్రెస్​కు అభ్యర్థులు లేరు

ఆ పార్టీ మళ్లీ ఘోరంగా ఓడిపోతుంది: సీఎం బొమ్మై  శివమొగ్గ : కర్నాటకలో దాదాపు 60 స్థానాల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌&z

Read More

షా రషీద్ అహ్మద్ క్వాద్రీ సంచలన వ్యాఖ్యలు

పద్మశ్రీ అవార్డు అందుకున్న షా రషీద్ అహ్మద్ క్వాద్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఈ అవార్డును పొందడానికి 10 సంవత్సరాలు ప్రయత్నించానని కాంగ్రెస్ హయాంలో

Read More

కుమారుడితో కలిసి మోడీని కలిసిన ఎంపీ సుమలత

మాండ్య ఎంపీ సుమలత, ఆమె కుమారుడు అభిషేక్ అంబరీష్ కలసి  ఏప్రిల్  5 బుధవారం రోజున ప్రధాని మోడీని కలిశారు. త్వరలో అభిషేక్ వివాహం జరగనున్న నేపథ్య

Read More

వృద్ధురాలి సాహసం..రైలుకు తప్పిన ప్రమాదం

ఓ వృద్ధురాలి సమయస్ఫూర్తితో మంగళూరు నుంచి ముంబైకు వెళ్తున్న మత్స్యగంధ రైలుకు ముప్పుతప్పింది. మార్చి 21వ తేదీన మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో కర్ణాటక రాష్ట్

Read More

రాజకీయాల్లోకి కన్నడ స్టార్ హీరో

కన్న స్టార్ హీరో కిచ్చా సుదీప్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. కర్నాటకలో రాజకీయాల మార్పు కోసం బీజేపీ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇవాళ (ఏప్రిల్ 5

Read More

2 BHK ఫ్లాట్ అద్దె రూ. 50 వేలు.. బెంగళూరులో అంత డిమాండ్ ఏంటీ

భారత్ లో డబుల్ బెడ్రూమ్ ఇంటి రెంట్ ఎంత ఉంటుంది..? మహా అయితే.. 10 లేదా25 వేలు, 30 వేల వరకూ ఉంటుందని చెబుతారు. కానీ... బెంగళూరులో మాత్రం డబుల్ బెడ్రూమ్

Read More