karnataka

మోడీ, అమిత్ షా ప్రచారం చేసినా గెలుపు నాదే : సిద్ధరామయ్య

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి గెలవడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య అన్నారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా వచ్చి ప్రచారం చేసినా త

Read More

కర్నాటకలో 10 వేల కోట్లతో అభివృద్ధి పనులు

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం కర్నాటకలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.10,800 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే

Read More

మా అమ్మకు రాజకీయాలంటే ఇష్టం లేదు : ప్రియాంక గాంధీ

సోనియా గాంధీ మొదట్లో భారతీయ సంప్రదాయాలకు అలవాటుపడటానికి చాలా కష్టపడ్డారని ఆమె కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. &nb

Read More

Karnataka : అధికారంలోకొస్తే మహిళలకు రూ. 2వేలు

కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకుట్టుకునేందుకు కాంగ్రెస్ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతోంది. హామీలతో ప్రజల్ని ఆకట్

Read More

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటారు..మరి వేరే రాష్ట్రాల్లో..

ప్రకృతి శక్తులకు ప్రణమిల్లే పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే  పంటల పండుగ, పెద్దల పండుగ, పశువుల పండుగ. బీడు నేలను  పంటసిరిగా మార్చిన అన్నదాతలక

Read More

మోడీ కాన్వాయ్ మీదికి దూసుకొచ్చిన యువకుడు

ప్రధాని మోడీ కర్నాటక పర్యటనలో భద్రతాలోపం బయటపడింది. హుబ్బళ్లిలో రోడ్ షో నిర్వహిస్తుండగా ఓ యువకుడు కాన్వాయ్ లోకి దూసుకొచ్చాడు. భద్రతా సిబ్బందిని ద

Read More

కర్నాటకలో కాంగ్రెస్​ బస్సుయాత్ర

బెంగళూరు : కర్నాటకలో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా.. కాంగ్రెస్ పార్టీ నేతలు 'ప్రజాధ్వని' పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆ ప

Read More

అధికారమే లక్ష్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ బస్సు యాత్ర 

అధికారమే లక్ష్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా ప్రణాళిక రచించింది. అధికారంలో ఉన్న

Read More

సిద్ధరామయ్యకు సీఎం బసవరాజ్ బొమ్మై కౌంటర్

కర్ణాటక ప్రతిపక్ష నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఆ రాష్ట్ర సీఎం  బసవరాజు బొమ్మై కౌంటర్ ఇచ్చారు.  సిద్ధరామయ్య వ్

Read More

వాళ్లంతా మోడీ అంటేనే గజగజ వణుకుతున్నరు : సిద్ధరామయ్య

కర్ణాటక ప్రతిపక్ష నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటుగా స్థానిక  బీజేపీ నేతలంతా ప్రధాని మోడీ

Read More

కర్ణాటకలోని స్కూళ్లు, కాలేజీల్లో మాస్కు తప్పనిసరి

దేశంలో కరోనా కేసులు, కొత్త వేరియింట్ భయాందోళనల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో కొవిడ్కు సంబంధించి క

Read More

కర్ణాటకలో చర్చిని ధ్వంసం చేసిన దుండగులు

కర్ణాటకలోని మైసూరులోని ఓ చర్చిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఆ చర్చిలో ఉన్న  బేబీ జీసెస్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు.

Read More

ప్రహ్లాద్​ మోడీ, ఆయన ఫ్యామిలీ మెంబర్స్​కు గాయాలు

మైసూరు: ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ, ఆయన కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కర్నాటకలోని మైసూరులో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది

Read More