KCR
48 గంటలు టైం ఇస్తున్నా.. నిరూపించు లేదా క్షమాపణ చెప్పు: బండి సంజయ్కు కేటీఆర్ ఛాలెంజ్
హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్కు కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్పై ఆరోపణలు నిరూపించకపోతే లీగల్ నోటీసు పంపిస్తానని కేటీఆ
Read Moreరేవంత్, హరీష్ ఫోన్లు కూడా ట్యాప్.. హరీష్ ఆ భయంతో ఏడాది ఫోన్ వాడలే: బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం (ఆగస్టు 08) సిట్ ఎదుట సాక్ష్యం చెప్పిన బండి.. రా
Read Moreకేసీఆర్కు వావివరుసలేవ్.. ఆయన బిడ్డ కవిత ఫోన్ కూడా ట్యాప్: బండి సంజయ్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని న
Read Moreకేసీఆర్ను నేనేందుకు జైల్లో వేస్తా.. ఫామ్హౌజ్లో ఆయనే బందీ అయ్యారు: సీఎం రేవంత్
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ను నేనేందుకు జైల్లో వేస్తానని.. ఫామ్హౌజ్
Read Moreకాంగ్రెస్ నేతపై వాటర్ బాటిళ్లు విసిరేసిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి : రేషన్ కార్డుల పంపిణీలో గందరగోళం
బీఆర్ఎస్ పార్టీ, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి సహనం కోల్పోయారు.. రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు.. చేతికి ఏది దొర
Read Moreకేంద్రమంత్రి మాట్లాడే మాటలేనా?.. మీకు ప్రజలే బుద్ధి చెప్తరు: మంత్రి పొన్నం
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీసీ కోటాను అడ్డుకునే కిషన్ రెడ్డికి ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. &n
Read Moreరాష్ట్రానికి కాళేశ్వరం గుండెకాయ: హరీశ్ రావు
ఆ ప్రాజెక్టు కింద నిరుడు కూడా లక్షల ఎకరాల్లో పంటలు పండినయ్: హరీశ్రావు కేసీఆర్.. వందేండ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం కట
Read Moreమోసగాళ్లకు మాట్లాడే నైతిక హక్కు లేదు: హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ ఫైర్
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. న్యాయవ్యవస్థను అవమ
Read Moreప్రతీకారం తీర్చుకునే కుట్ర.. ఇలాంటి ఎన్నో కమిషన్లు వేశారు.. కోర్టుల్లో నిలబడవ్
కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్ పై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. వాస్తవాలు లేకుండా వండి వార్చిన రిపోర్ట్ బయటపెట్టారని విమర్శించారు. దేశంలో
Read Moreకాళేశ్వరం గూడుపుఠానీపై.. కవిత ఎందుకు ఫిర్యాదు చేయలే: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.665 పేజీల కమ
Read Moreతెలంగాణ ఉద్యమానికి అండగా శిబూ సోరెన్..
2001లో హైదరాబాద్ మీటింగ్కు, 2006లో భద్రాచలం మీటింగ్కు శిబూ సోరెన్ హాజరు హైదరాబాద్ ,వెలుగు: తెలంగాణ ఉద్యమానికి జార్ఖండ్ సీఎం, కేంద్ర
Read Moreభారీగా ఆర్థిక అవకతవకలు..రూ. 38 వేల 500 కోట్లతో మొదలుపెట్టి.. లక్షా 10 వేల కోట్లకు పెంచారు
రూ. 38,500 కోట్లతో మొదలుపెట్టి లక్షా పది వేల కోట్లకు పెంచారు కేసీఆర్ సహా 22 మందిపై చర్యలకు నివేదికలో ఘోష్ కమిషన్ సిఫార్సులు కాళేశ్వరం రిపోర్
Read Moreఅసెంబ్లీకి కాళేశ్వరం రిపోర్ట్.. 665 పేజీల నివేదికకు కేబినెట్ ఆమోదం
కమిషన్ సిఫార్సుల మేరకు బాధ్యులపై చర్యలు ఉభయసభల్లో చర్చించాకే భవిష్యత్ కార్యాచరణ కేబినెట్ భేటీలో నిర్ణయం వాదన వినిపించుకోవడానికి ప్రతిపక్ష
Read More












