Khammam
పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయాలి .. తోగ్గూడెం మిషన్ భగీరథ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ జితేశ్
పాల్వంచ, వెలుగు : వర్షాకాలంలో నేపథ్యంలో నీటి శుద్ధి పరీక్షలు నిర్వ హించి పరిశుభ్రమైన నీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్
Read Moreవిద్యుత్ ప్రమాదాలకు చెక్.. రూ.18.5 కోట్లతో ఇండ్ల మీద వెళ్తున్న లైన్ల షిఫ్టింగ్
పాలేరు, మధిర నియోజకవర్గాల్లో స్పీడ్ గా పనులు ఆగస్టు నెలాఖరుకు పూర్తిచేస్తామంటున్న ఆఫీసర్లు మిగిలిన మూడు నియోజకవర్గాల్లోనూ ప్రతిపాదనలు సిద
Read Moreఅశ్వారావుపేట, మణుగూరు హాస్పిటళ్లలో బ్లాడ్ బ్యాంక్ లు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అశ్వారావుపేట, మణుగూరు ఏరియా గవర్నమెంట్ హాస్పిటళ్లలో బ్లడ్ బ్యాంక్లకు అనుమతి వచ్చిందని డీసీహెచ్ఎస్ రవిబాబు మంగ
Read Moreరాష్ట్రం భూమి ఇస్తే.. కేంద్రం ఎయిర్పోర్టు ఇస్తది : బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్రావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే కొత్తగూడెంకు కేంద్రం ఎయిర్ పోర్టు మంజూరు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Read Moreవైద్య ప్రమాణాల్లో జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
సీజనల్ వ్యాధుల నియంత్రణ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలపై సమీక్ష ఖమ్మం టౌన్, వెలుగు : వైద్య ప్రమాణాలలో ఖమ్మం జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్
Read Moreఖమ్మం జిల్లాలోని టేకులపల్లిలో జులై 31న జాబ్ మేళా : ఎన్. మాధవి
ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 31న ఉదయం 10 గంటలకు మోడల్ కెరీర్ సెంటర్ &nb
Read Moreఏటీసీ కోర్సుల గురించి ప్రచారం చేయాలి : అడిషనల్ కలెక్టర్ శ్రీజ
ఖమ్మం టౌన్, వెలుగు : ఐటీఐ, ఏటీసీ సెంటర్లలో ఉన్న కోర్సులకు జిల్లాలో ప్రచారం కల్పించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ
Read Moreనల్గొండ జిల్లాలో అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు అందజేస్తాం : అడిషనల్ కలెక్టర్ రాంబాబు
కోదాడ, వెలుగు : జిల్లాలో అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు అందజేస్తామని అడిషనల్ కలెక్టర్ రాంబాబు అన్నారు. మంగళవారం కోదాడలోని ఆర్ఎస్ వీ ఫంక్షన్ హాల
Read Moreమన్యంలో తగ్గిన పశుసంపద .. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు జాతీయస్థాయిలో పశుగణన
నాడు 473 గ్రామాల్లో 2,91,273 ఇండ్లలో సర్వే.. తగ్గడానికి గల కారణలేంటని ఇటీవల మన్యంలో మళ్లీ సర్వే పోషణ భారం, మేపేవారు దొరక్కపోవడం, బీడు భూమ
Read Moreహనుమకొండ జిల్లాలో ముగ్గురు ఫేక్ డాక్టర్లపై కేసు
హసన్ పర్తి,వెలుగు : హనుమకొండ జిల్లా భీమారంలో ముగ్గురు ఫేక్ డాక్టర్లపై కాకతీయ వర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్
Read Moreమన్యంలో మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలు
భద్రాచలం, వెలుగు : తెలంగాణ, ఏపీ సరిహద్దులోని మన్యంలో సోమవారం మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలు కనిపించాయి. మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు వేళ
Read Moreజాబ్ లు ఇప్పిస్తానని రూ. 90 లక్షలు వసూలు .. ఖమ్మం పోలీసులకు బాధితుల కంప్లయింట్
ఖమ్మం టౌన్, వెలుగు: జాబ్ లు ఇప్పిస్తానని రూ. 90 లక్షలు తీసుకుని మోసగించిన ఘటన ఖమ్మం సిటీలో ఆలస్యంగా తెలిసింది. కవిరాజ్ నగర్ కు చెందిన అనిల్ నాయక్ &nbs
Read Moreఅమ్మకానికి రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్లు .. అన్ని టవర్లను ఒకే యూనిట్ గా అమ్మేందుకు నోటిఫికేషన్
ఎస్ఎఫ్టీ రూ.1150 చొప్పున రేటు నిర్ణయం రూ.87.41 కోట్లుగా మొత్తం ప్రాజెక్టు ధర కొనుక్కునేందుకు ప్రభుత్వాధికారుల ప్లాన్ ఖమ్మం, వెలుగు:
Read More












