latest news

పొంగులేటికి కేఏ పాల్ ఆహ్వానం.. ఎందుకంటే

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఖమ్మం జిల్లా నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల

Read More

గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమండల్ ఎక్స్ ప్రెస్..వందల మందికి గాయాలు

పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి తమిళనాడులోని చెన్నైకి వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం జరిగింది. 2023, జూన్ 2వ తేదీ సాయంత్

Read More

సకల జనుల సమ్మె ఐడియా అతనిదే..బిల్ పాస్ అయ్యేదాకా టెన్షన్ పడ్డాం

తెలంగాణ కావాలనే తీవ్రమైన పోరాటం ప్రజల చైతన్య స్థాయికి సంకేతం అని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై గ్రామాల్లోని ప్రజలకు స్పష్టతం ఉండేదని చ

Read More

ఏపీకి బీజేపీ అగ్రనేతలు.. 8న అమిత్ షా.. 10న నడ్డా.. ఎక్కడంటే

వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. కానీ అప్పుడే రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలయింది. తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. తమ

Read More

ఇది వారాహి కాదు.. అన్నవరం టూ భీమవరం.. చంద్రవరం యాత్ర 

పవన్ కళ్యాణ్ చేపట్టిన యాత్ర చంద్రవరం యాత్రని వైసీపీ నేత పేర్నినాని విమర్శించారు. ఇది చంద్రబాబు యాత్రని ఆయన అన్నారు.  అన్నవరం, భీమవరం యాత్ర కాదన్న

Read More

తల్లిదండ్రులకు దూరం అయిన రెండేళ్ల అరిహా.. అసలు అరిహా కేసు ఏంటీ

దేశం కానీ దేశంలో చిక్కుకుపోయిన కన్నబిడ్డ కోసం తల్లిదండ్రులు రెండేళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. జర్మనీలో చిక్కుకుపోయిన రెండేళ్ల చిన్నారి అరిహా షా కోసం తల్

Read More

వారాహి యాత్రకు డేట్ ఫిక్స్..  

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రచారానికి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 14 నుంచి వారాహిలో పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించనున్నారని జనసేన పార్టీ నే

Read More

95 ఏళ్ల వయస్సులో.. డ్రమ్స్ వాయిస్తూ..

కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. కొందరికి మూడు పూటలా అన్నం దొరికితే.. మరికొందరికి మాత్రం ఒక పూట భోజనం దొరికితే మరో పూట పస్తులు ఉండే దుస్థితి. ర

Read More

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలి ఆత్మహత్యాయత్నం

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధిస్తున్నారంటూ గత కొంతకాలంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న శేజల్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవ

Read More

బీ కేర్ ఫుల్ : భారీగా పెరిగిన రూ.500 దొంగ నోట్లు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ఇండియా వార్షిక నివేదిక ప్రకారం..బ్యాంకింగ్ వ్యవస్థలో పట్టుబడిన రూ. 500 నకిలీ నోట్ల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే 2022-23లో 14.6 శాతం

Read More

సెప్టెంబర్ నుంచి రోజూ ఆఫీసులకు రండి : ఐటీ కంపెనీ వార్నింగ్

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ యజమాని అయిన మెటా కీలక నిర్ణయం తీసుకోనుంది. త్వరలో వర్క్ ఫ్రమ్ హోమ్ కు స్వస్తి పలకనున్నట్లు తెలుస్తోంది.

Read More

టూ మచ్ రారే : లక్ష కట్నం కోసం.. ఎలా తన్నారో చూడండీ..

ఉత్తరప్రదేశ్ లో  దారుణ ఘటన చోటు చేసుకుంది.   ఘజియాబాద్‌లో అదనపు కట్నం లక్ష రూపాయిలు తీసుకురావాలని  ఓ వివాహితపై  అత్తింటి కుటు

Read More

తెలంగాణ తల్లిని మరిచిన మంత్రి కొప్పుల

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జగిత్యాలలో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న క్రమంలో కలెక్టరేట్ తో పాటు అన్ని ప్రభుత్వ ఆఫీసులను అంగరంగ వైభవంగ

Read More