latest news

రౌడీ షీటర్​ దారుణ హత్య..బోధన్​ కోర్టుకు వెళ్లి వస్తుండగా నరికి చంపిన ప్రత్యర్థులు

రౌడీ షీటర్​ వెంట ఉన్న వ్యక్తికి  కాలు ఫ్రాక్చర్​ నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ జిల్లా కేంద్రానికి చెందిన రౌడీ షీటర్​సయ్యద్​ఆరీఫ్​అలియాస

Read More

బీఆర్ఎస్ పాలనపై తీవ్ర నిరాశలో జనం: భట్టి విక్రమార్క 

లింగాల, వెలుగు: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల ఆనందం ప్రజల్లో కనిపించడం లేదని, బీఆర్ఎస్ పాలన బాగుంటే స్వచ్ఛందంగా వారే ముందుకొచ్చి పాల్గొనేవారని

Read More

అరబిందో ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్..11 మందికి తీవ్ర అస్వస్థత

జీడిమెట్ల, వెలుగు : బాచుపల్లిలోని అరబిందో ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకై 11 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం 9 గంటల టైంలో యూనిట్

Read More

తెలంగాణ సర్కార్ స్పందించకపోతే ఆమరణ దీక్ష: షెజల్​ 

ఢిల్లీలోని ఇండియా గేట్ ఎదుట బాధితురాలి నిరసన న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారని

Read More

రాష్ట్రానికి మీరాకుమార్

ఇయ్యాల గాంధీభవన్​లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు  హైదరాబాద్, వెలుగు: లోక్​సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ హైదరాబాద్​కు వచ్చారు. గురువారం శంషాబాద్

Read More

25న నా పెండ్లి.. నేను జైలుకు పోను..నాంపల్లి కోర్టులో నిందితుడి హల్ చల్

బషీర్ బాగ్, వెలుగు: గంజాయి కేసులో అరెస్టయిన  ఓ నిందితుడు నాంప‌ల్లి కోర్టులో హ‌ల్‌చ‌ల్ చేశాడు. ఈ నెల 25న త‌న పెళ్లి ఉంద&z

Read More

111జీవో రద్దు సరికాదు: ఎంపీ ఆర్. కృష్ణయ్య

దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తం: ఎంపీ ఆర్. కృష్ణయ్య బీసీ భవన్​లో సత్యాగ్రహ దీక్ష ముషీరాబాద్, వెలుగు: జంట నగరాలను కాపాడే 111 జీవోను రద్దు చేయడం

Read More

పైసలు సాలయ్.. చికెన్​ఎట్ల పెట్టుడు?

దశాబ్ది ఉత్సవాల్లో ఆఫీసర్లకు పెద్ద టాస్క్ ఇదే ఖమ్మం, వెలుగు: రాష్ట్ర దశాబ్ది వేడుకల నిర్వహణ ఆఫీసర్లకు తలకు మించిన భారమైంది. జూన్​ 2 నుంచి 21 ర

Read More

ఆర్టీసీ కార్మికులకు డీఏ శాంక్షన్

హైదరాబాద్, వెలుగు:  ఆర్టీసీ కార్మికులకు 4.9 శాతం డీఏను యాజమాన్యం ప్రకటించింది. జులై 2022 డీఏను ఈ నెల జీతంతో కలిపి చెల్లిస్తామని ఆర్టీసీ చైర్మన్ బ

Read More

మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ లుక్‌ఔట్‌ నోటీసులపై  హైకోర్టులో విచారణ

హైదరాబాద్, వెలుగు: ఏపీ సీఐడీ జారీ చేసిన లుక్‌ఔట్‌ నోటీసుల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులివ్వాలని కోరుతూ మార్గదర్శి ఎండీ చెరుకూరి శైలజా కిరణ్&

Read More

రాష్ట్రంలో రైతులను నట్టేట ముంచుతున్న నకిలీ విత్తనాలు

పత్తి, సోయా, మిర్చి, కంది అన్నింట్లో నకిలీలే.. సబ్సిడీ సీడ్​ సప్లయ్ కి సర్కారు మంగళం  కలెక్షన్​ టూర్లుగా మారిన టాస్క్​ఫోర్స్​ తనిఖీలు

Read More

కేసీఆర్ శకం ముగిసినట్లే

కేసీఆర్ 9 ఏండ్ల పాలనపై రౌండ్ టేబుల్ మీటింగ్​లో వక్తలు  బీఆర్​ఎస్‌ రోజురోజుకూ దిగజారుతోంది: కొండా కేసీఆర్ ఏడ నిలబడ్తే ఆడికెళ్లి ఓడిస్త

Read More

31 నెలల గరిష్టానికి తయారీ పీఎంఐ

న్యూఢిల్లీ: దేశంలో యాక్టివిటీ జోరందుకోవడంతో మాన్యుఫాక్చరింగ్​ పీఎంఐ మే నెలలో 31 నెలల గరిష్టానికి చేరింది. తయారీ రంగానికి  కొత్త ఆర్డర్లు పెరగడం,

Read More