latest news

ఈ–వాహనాలపై రూ.2.50 లక్షల వరకు సబ్సిడీ

ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం రూ.2.5 లక్షల తగ్గింపును ప్రకటించనుంది. ఈ సబ్సిడీలు కార్లు, ఈ-బస్సులు, ఈ-బైక్‌లపై అందుబాటులో ఉంటాయి. దేశంలో హరిత ఇంధ

Read More

హైవేపై రైతుల ఆందోళన.. భారీగా ట్రాఫిక్ జామ్

జగిత్యాల జిల్లాలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ హైవేపై రైతులు ఆందోళనకు దిగారు. వెల్గటూర్ మండలం పాశీగామ రైతులు రోడ్డు పై బస్తాలు వేసి మ

Read More

ఐటీ న‌యా ట్రెండ్.. సోమ‌వారం టెన్ష‌న్ నుంచి రిలీఫ్ ఎలా.. ఓ సీఈవో కొత్త ఐడియా

కరోనా మహమ్మారి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇది పని చేసే విధానంపైనా భారీ ప్రభావాన్ని చూపింది. కరోనా తర్వాత ఉదయం 9నుంచి సాయంత్రం 5వరకు ఆఫీస్ లో ఉండి

Read More

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా అడిషనల్​కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్  అధికారులను ఆ

Read More

కాంట్రాక్ట్​కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలె 

మణుగూరు, వెలుగు: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బీటీపీఎస్ గేట్ ఎదుట ని

Read More

సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య త్వరలోనే వందేభారత్ రైలు

సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య త్వరలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్

Read More

జూబ్లీహిల్స్ ప‌బ్ లో పాములు, తొండ‌లు.. జంతువుల మ‌ధ్య మందు పార్టీలు

పబ్ అంటే డీజే ఉంటుంది.. డాన్స్ ఉంటుంది.. మస్త్ మజా ఉంటుంది.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని ఓ పబ్ అయితే అందుకు భిన్నంగా.. వైవిధ్యంగా ఆలోచిం

Read More

మోడీ దేశాన్ని, కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాన్ని దోచుకుంటున్నరు

జనగామ, వెలుగు : దేశాన్ని గతంలో బ్రిటీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాళ్లు దోచుకుం

Read More

రూ.2వేల నోట్లకు చిల్లర ఇవ్వలేం : పెట్రోల్ బంకుల షాకింగ్ డెసిష‌న్

రూ.2వేల నోట్ల ఉపసంహరణపై ఇటీవల కేంద్రం ప్రకటన జారీ చేయడంతో చాలా మంది రూ.2వేల నోటుతో పెట్రోల్ పంపుల వద్ద క్యూలు కడుతున్నారు. తమ వద్ద ఉన్న రూ.2వేల నోటును

Read More

బంపర్ ఆఫర్.. పిజ్జా తినండి..చనిపోయాక బిల్ కట్టండి...

రెస్టారెంట్..లేదా హోటల్స్లో ఫుడ్ తింటే ..అప్పుడు బిల్ కట్టాలి. కొన్ని రెస్టారెంట్లు,  హోటళ్లలో అయితే ఫుడ్ తినడానికి ముందే చెల్లించాల్సి ఉంటుంది.

Read More

గ్రీన్ గా మారిపోయిన నీళ్లు.. ఎందుకంటే..

వెనిస్ ప్రధాన కాలువలోని నీరు ఫ్లోరోసెంట్ ఆకుపచ్చగా మారిపోయాయి. ఈ షాకింగ్ విషయాన్ని వీక్షకులు కెమెరాలో బంధించారు. చాలా మంది ఫోటోలు, వీడియోలు తీసి సోషల్

Read More

డాక్టర్లు లేరని నర్సులు డెలివరీ.. శిశువు మృతి

సూర్యాపేట జిల్లా   కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో  దారుణం జరిగింది.  వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గర్భిణీకి నర్సులు డెలివరీ చేశారు. దీంతో

Read More

ఏపీలో తప్పిపోయిన బాలిక...ఏడేళ్ల తర్వాత కరీంనగర్‌‌లో దొరికింది

కరీంనగర్ టౌన్, వెలుగు: ఏడేళ్ల కింద ఏపీలో తప్పిపోయిన బాలిక అక్ష(10) సోమవారం కరీంనగర్‌‌లో దొరికింది.  చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ ధ

Read More