latest news
రిజిస్ట్రార్ నేను..కాదు నేనే! టీయూలో ప్రొఫెసర్ల మధ్య వాగ్వాదం
డిచ్ పల్లి, వెలుగు: తెలంగాణ వర్సిటీలో రిజిస్ట్రార్ నేనంటే నేను అని ఇద్దరు ప్రొఫెసర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెల
Read Moreవెయిట్ లిఫ్టింగ్లో గోల్డ్మెడల్
నవాబుపేట, వెలుగు: మండలంలోని కారుకొండ గ్రామానికి చెందిన మల్లేపల్లి ఆనంద్కుమార్ నేషనల్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్మెడల్ సాధించాడు.&nb
Read Moreరాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్ వల్లే సాధ్యం..మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి
లక్ష్మణచాంద(మామడ), వెలుగు: రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడం సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మండలంలోని ఆద
Read Moreసివిల్స్ విజేతకు కలెక్టర్ అభినందన
నిజామాబాద్, వెలుగు: ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన బోధన్ పట్టణానికి చెందిన కె.మహేశ్ కుమార్ ను సోమవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హ
Read Moreఅందరం కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలె
మహబూబాబాద్, వెలుగు : అనేక పోరాటాలు, ఎంతోమంది ప్రజల త్యాగాల మూలంగానే తెలంగాణ ఏర్పడిందని, కానీ..పాలకుల మార్పు మాత్రమే జరిగిందని..పాలన స్వభావంలో సంపూర్ణ
Read Moreగురుకుల పీఈటీ నియామకాలను చేపట్టాలి
బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ బషీర్బాగ్, వెలుగు: హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి 2017 గురుకుల పీఈటీ నియామకాలను వె
Read Moreరూ.2 వేల నోటు ఇస్తే.. 1500 పెట్రోల్ కొట్టించాల్సిందే!
రూ.2 వేల నోటును ఉపసంహరించుకున్న ఆర్బీఐ వాటిని బ్యాంక్లో ఎక్స్ చేంజ్, డిపాజిట్ చేసుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. &nb
Read Moreపర్మినెంట్ చేయాలి...వర్సిటీల్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన
మహబూబ్నగర్, వెలుగు : వర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ప్రొఫెసర్లు ఆందోళనకు దిగారు. 2008-–09 నుంచి డ్యూటీలు చేస్తున్నా, తమ
Read Moreసమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ ముందుంటుంది.. చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
ధర్పల్లి, వెలుగు: ప్రజల సమస్యలను పరిష్కరించడంలో బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుదని టీఎస్ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప
Read Moreవీవోఏల వేతనం 26 వేలకు పెంచాలి: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ముషీరాబాద్, వెలుగు: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న వీవోఏలు రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నారని, కానీ వారిని ప్రభుత
Read Moreజూన్ 1 నుంచి మహజన్ సంపర్క్ అభియాన్
హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోడీ 9 ఏండ్ల పాలనను ప్రజలకు వివరిస్తూ రాష్ట్రంలో పలు ప్రోగ్రామ్లు చేపట్టేం దుకు రాష్ట్ర బీజేపీ సన్నద్ధం అవు తోంది. వచ్చే న
Read Moreఎంఐఎంతో కలిసి రామన్న కుట్ర..బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్
ఆదిలాబాద్, వెలుగు: శాంతియుతంగా ఉన్న ఆదిలాబాద్ లో ఎమ్మెల్యే జోగు రామన్న ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ సాయంతో ప్రజల్లో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్
Read Moreక్యూ4 నుంచి ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ కేలండర్ ఇయర్ నాలుగో క్వార్టర్ నుంచి వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని గ్లోబల్ ఫోర్కాస
Read More












