latest
మోదీ బెదిరింపులకు భయపడం : కేటీఆర్
తెలంగాణ నుంచి బీజేపీని ప్రజలు తరిమేస్తరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కుటుంబ పార్టీ మాది అవాకులు, చెవాకులు పేలడం ప్రధానికి పరిపాటైంది ఆయన
Read Moreపరుగులు చేస్తే సరిపోదు.. స్లిమ్గా ఉండాలి: బీసీసీఐ
దేశవాళీ టోర్నీల్లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ను వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేయకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ
Read Moreజూన్ 15 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
హైదరాబాద్, వెలుగు: 14 నుంచి 22 వరకూ టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపార
Read Moreనెక్స్ట్ లెవెల్ యానిమల్
రణ్బీర్ కపూర్ హీరోగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న చిత్రం ‘యానిమల్’. రష్మిక మందన్న హీరోయ
Read Moreదేశ వ్యాప్తంగా కరీంనగర్ పోలీసులకు ప్రత్యేకత ఉంది: గంగుల
ఒకప్పుడు కల్లోల జిల్లాగా పేరున్న కరీంనగర్ జిల్లా నేడు శాంతిభద్రతల పరిరక్షణలో ముందుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. శాంతి భద్రతల పరిరక్షణలో కరీంనగర్ పోలీ
Read Moreకుక్కకు గిన్నెస్ బుక్ లో స్థానం... స్పెషల్ ఏంటంటే..
ప్రపంచంలోనే అతి పెద్ద శునకం పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ పార్టీ అనేక విధాలుగా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ప్రత్యేక కార్
Read Moreషుగర్ కేన్ జ్యూస్.. లేటెస్ట్ మిషన్.. వీడియో వైరల్
గతంలో చెరకు తయారవ్వాలంటే.. గిర గిర తిప్పుతూ తయారు చేసేవారు. మారుతున్న టెక్నాలజీ ప్రకారం.. జనరేటర్ ను ఓ మిషన్ కు అనుసంధానం చేసి చెరకు రసం తీసేలా
Read Moreకిడ్నీలో 154 రాళ్లు.. పగలగొట్టి.. విడగొట్టి బయటకు తీశారు
ఒక వ్యక్తి మూత్రపిండం నుంచి 154 రాళ్లు వెలికితీసిన షాకింగ్ ఘటన రామగుండంలో చోటుచేసుకుంది. డాక్టర్ రాఘవేంద్ర చెప్పిన వివరాలు ప్రకారం రామగుండ
Read Moreరెక్కల కష్టం..నీళ్ల పాలు..అకాల వర్షాలతో అతలాకుతలం
నేల కొరిగిన వరి,మక్కజొన్న నేలరాలిన మామిడి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 64 వేల ఎకరాల్లో పంటలకు నష్టం మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి
Read Moreఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రియాంక గాంధీ ఫోన్.. ఢిల్లీకి రావాలని పిలుపు
పార్లమెంట్ సమావేశాల తర్వాత ఏఐసీసీ ఫోకస్..? హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై హైకమాండ్ సీరియస్ గా ఫోకస్ చేసింది. పీసీసీ అధ్
Read Moreవచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేస్తా: కేఏ పాల్
నిజామాబాద్ జిల్లా: మార్పు కోసమే తాను ప్రజాశాంతి పార్టీ ఏర్పాటు చేసిన తాను రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేస్తానని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్
Read Moreఇండోనేసియాలో భూకంపం..162 మంది మృతి
కూలిన వేలాది ఇండ్లు మృతుల్లో పిల్లలే ఎక్కువ.. మరణాల సంఖ్య పెరిగే ఛాన్స్ రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో ప్రకంపనలు జకార్తా/సియాంజుర్:
Read MoreEWS రిజర్వేషన్లను సుప్రీం సమర్ధించడం విచారకరం: ఆర్.కృష్ణయ్య
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సుప్రీం కోర్టు సమర్ధించడం విచారకరమని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పుప
Read More












