lockdown

విడాకులకు దరఖాస్తు చేసిన నవాజుద్దీన్ సిద్దిఖీ భార్య

బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ భార్య విడాకుల కోసం దాఖలు చేసింది. నవాజుద్దీన్ భార్య అలియా సిద్దిఖీ విడాకులను ఇవ్వడంతో పాటు.. తనకు భరణం కూడా

Read More

రేపటినుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు

రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read More

తెలంగాణలో మే 31 వరకు లాక్ డౌన్..

రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. సోమ‌వారం సాయంత్రం నిర్వ‌హించిన ప్రెస్ మీట్ ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కంటై

Read More

అభిమానులకు జూ. ఎన్టీఆర్ లేఖ

బాల రామాయణం సినిమా ద్వారా బాలనటుడిగా తెరంగేట్రం చేసిన యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్.. ఆ తర్వాత స్టూడెంట్ నెం 1 తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తన నటనతో మరెన్నో సి

Read More

ఆ నాలుగు రాష్ట్రాల ప్రజలకు నో ఎంట్రీ

కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయంటూ కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం బెంగళూరు : కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున

Read More

కేంద్రం ఆదేశాలు రాష్ట్రాలు కచ్చితంగా పాటించాలి

అన్ని రాష్ట్రాల సీఎస్ లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి లెటర్ న్యూఢిల్లీ : కేంద్రం విడుదల చేసిన లాక్ డౌన్ గైడ్ లైన్స్ ను అన్ని రాష్ట్రాలు పాటించాలని కేంద

Read More

పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన సీబీఎస్ఈ

లాక్డౌన్ కార‌ణంగా నిలిచిపోయిన‌ 10,12 త‌ర‌గ‌తుల ప‌రీక్ష‌ల షెడ్యూల్ ను సీబీఎస్ఈ ప్రకటించింది. ఈ ప‌రీక్ష‌ల‌ను జూలై 1 నుంచి 15వ తేదీల మధ్యన నిర్వ‌హించ‌నున

Read More

తెలంగాణలో రేపటి నుంచి బస్సు సర్వీసులు!

లాక్డౌన్ వల్ల ఇన్నాళ్లూ బందున్న ఆర్టీసీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కే అవకాశముంది. సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినేట్ భేటీలో ఆర్టీసీ రవాణాప

Read More

పాట‌లు పాడి సాయం చేసిన చిన్మ‌యి శ్రీ పాద

సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి శ్రీ పాద మంచి మ‌న‌సు చాటుకుంది. క‌రోనా క‌ష్ట‌కాలంలో పేద‌ల‌కు, వ‌ల‌స కార్మికులకి సాయం చేసేందుకు న‌టీన‌టులు, సింగర

Read More

లాక్ డౌన్ పొడిగిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు

అమ‌రావ‌తి: లాక్ డౌన్ ను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పొడిగిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకోగా .. రాష్ట్రంలోనూ మే-31 వ‌ర‌కు లాక్ డౌన్ పొడిగిస్తున్న‌ట్లు ఏపీ ప్ర‌భుత్వ

Read More

రాష్ట్రంలో జూన్ ​4 వరకు లాక్ డౌన్ పొడిగింపు?

హైదరాబాద్‌‌, వెలుగు: దేశవ్యాప్తంగా లాక్‌‌ డౌన్‌‌ ను మే 31 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేబినెట్​ స

Read More

రాష్ట్రంలో 1551కి చేరిన క‌రోనా కేసులు.. పేషెంట్ల‌లో 900 మందికి పైగా మ‌గ‌వాళ్లే

తెలంగాణ‌లో ఆదివారం కొత్త‌గా మ‌రో 42 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో 37 జీఎచ్ఎంసీ ప‌రిధిలో, 2 రంగారెడ్డి జిల్లాలో రాగా.. ముగ్గురు వ‌ల‌స కార్మికుల‌కు

Read More

రూ.20 ల‌క్ష‌ల కోట్ల ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ ప్యాకేజీ.. అంకెల్లో

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచం మొత్తాన్ని వ‌ణికిస్తోంది. దాదాపు నాలుగున్న‌ర నెల‌ల్లో 47 ల‌క్ష‌ల మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. అంద

Read More