lockdown
వైరల్ వీడియో : సీసీ కెమెరా పగలగొట్టి దొంగతనం చేసిన మహిళ
తిరుమల: ఓ వైపు లాక్ డౌన్ తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. దొంగలు తమ పని దర్జాగా చేసుకుంటున్నారు. తిరుమలలో లాక్ డౌన్ కారణంగా జన సంచారం లేకపోవడంతో దొంగలు
Read Moreఉద్యోగులు వంద శాతం హాజరు కావాలి
అమరావతి: లాక్ డౌన్ సడలింపుల క్రమంలో ఏపీలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. కంటైన్మెంటు ప్రాంతాల్లో ఉన
Read Moreకరోనా వైరస్ ఫ్యూచరేంటి?
ఎలా వచ్చిందోగానీ కరోనా వైరస్ మన జీవితాల్లోకి వచ్చేసింది. దీన్ని ఎప్పటికీ ఉండిపోయే జబ్బు.. అంటే ‘ఎండెమిక్’గా డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది. అంటే
Read Moreవిదేశాలలో చిక్కుకున్న వారితో ఏపీకి చేరుకున్న రెండు విమానాలు
విదేశాలలో చిక్కుకున్న వారిని ఇండియాకు తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ ను ప్రవేశపెట్టింది. ఆ మిషన్ లో భాగంగా అబుదాబి నుంచి బయలుదేరిన
Read Moreవీడియో: కొడుకుకు హెయిర్ కట్ చేసిన సచిన్ టెండూల్కర్
తన బ్యాటింగ్ శైలితో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న క్రికెటర్ సచిన్ టెండూల్కర్. చాలామంది ఆటగాళ్లకు ఆయనే ఇన్పిరేషన్. ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకునే సచి
Read Moreజనం రోడ్ల మీదికొచ్చిన్రు..
రెండు నెలలుగా ఇండ్లకే పరిమితమైన జనాలు రోడ్ల మీదికి వచ్చిన్రు. మంగళవారం బస్సులు తిరగడంతో ఊళ్లకు పోయేటోళ్లు బస్టాండ్ల బాట పట్టిన్రు. షాపులు తెరవడంతో చాల
Read Moreజూన్ 1 నుంచి రోజూ 200 రైళ్లు
జూన్ 1 నుంచి ప్రతిరోజూ 200 నాన్ ఏసీ, సెకెండ్ క్లాస్ స్పెషల్ ప్యాసింజర్ రైళ్లు నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడున్న శ్రామిక్ స్పెషల్, ఎ
Read Moreరికార్డు స్థాయిలో కరోనా టెస్టులు: ఒక్క రోజులో లక్షపైగా పరీక్షలు
దేశంలో భారీగా కరోనా పరీక్షలు జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. సోమవారం ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో లక్షా 8 వేల 233 శాంపిల్స్ టెస్
Read Moreఆర్డినరీ బస్సులకూ ఆన్ లైన్ బుకింగ్.. 21 నుంచి ఏపీలో ఆర్టీసీ బస్సులు స్టార్ట్
దాదాపు రెండు నెలలుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు రోడెక్కబోతున్నాయి. మే 21 నుంచి బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. సోషల్ డ
Read Moreచైనాలో మళ్లీ కరోనా: జిలిన్ ప్రావిన్స్ లో లాక్ డౌన్
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ అత్యంత వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఇతర దేశాలన్నీ కరోనాతో వణికిపోతున్న సమయంలో చైనాలో కరోనా
Read Moreరంజాన్ ప్రార్థనలు ఇంట్లనే చేసుకోండి
ఫత్వా జారీ చేసిన దరుల్ ఉలూమ్ దేవ్బంద్ న్యూఢిల్లీ: ముస్లిం సోదరులంతా రంజాన్ ప్రార్థనలను ఇంట్లోనే చేసుకోవాలని ఇస్లామిక్ సెమినరీ దరుల్ ఉలూమ్ దేవ
Read Moreలాక్డౌన్ లో సడలింపులు.. జనంతో నిండిన హైదరాబాద్ రోడ్లు
మంగళవారం నుంచి లాక్డౌన్ నిబంధనల్లో ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. దాంతో హైదరాబాద్ రోడ్లన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం 6గంటల నుంచే మార్నింగ్ వాకర్స
Read Moreబస్సుల్లో సోషల్ డిస్టెన్స్ పాటించని జనం
లాక్డౌన్ వల్ల దాదాపు 56 రోజులుగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. తాజాగా లాక్డౌన్ నిబంధనల్లో కేంద్రం ఇచ్చిన సడలింపుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం బస్సులు
Read More












