
mancherial district
చెన్నూర్ ఎస్బీఐలో రూ.12 కోట్ల గోల్డ్ మాయం ?
300 మందికి పైగా కస్టమర్ల బంగారం కనిపించకుండా పోయినట్లు సమాచారం ఢిల్లీ నుంచి చెన్నూరుకు ఎస్బీఐ స్పెషల్ టీమ్&zwnj
Read Moreదేశంలోనే ఎక్కడ లేని విధంగా ప్రజలకు సన్న బియ్యం ఇస్తున్నం: మంత్రి వివేక్
మంచిర్యాల: దేశంలోనే ఎక్కడ లేని విధంగా రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు మంత్రి వివేక్. 12 వేల కోట్ల రూపాయలతో సన్న బియ్యం పంపిణీ చే
Read Moreఅవినీతి ఆరోపణలు, అక్రమ వసూళ్లు.. మంచిర్యాలలో ఎస్ఐ సస్పెండ్
పోలీసు శాఖలోనూ అవినీతి, అక్రమ దందాలు ఎక్కువుతున్నాయి. పోలీసు స్టేషన్లలో సీఐలు, ఎస్సైలు సివిల్ వ్యవహారాల్లో తలదూర్చి అవినీతికి పాల్పడుతున్
Read Moreగుండెపోటుతో నేన్నల్ మండలం తహసీల్దార్ మృతి
ఈ మధ్య గుండెపోట్లు భయాంధోనకు గురిచేస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. ఛాతిలో నొప్పితో చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. క
Read Moreజన్నారం మండల కేంద్రంలో పీహెచ్సీని 30 పడకల హాస్పిటల్గా మార్చాలి
జన్నారం, వెలుగు: జన్నారం మండల కేంద్రంలోని పీహెచ్సీని 30 పడకల హాస్పిటల్గా మార్చాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. సీపీఎం
Read Moreపెద్దపులి దాడిలో లేగ దూడ మృతి.. మంచిర్యాల జిల్లా ప్రజలు జాగ్రత్త !
మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. ఓ లేగ దూడపై దాడి చేయడంతో దూడ మృతి చెందింది. దీంతో జిల్లా ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. మంచిర్యాల
Read Moreమంచిర్యాల జిల్లాలో ఏసీబీ ట్రాప్.. రూ.30 వేలు లంచం తీసుకుంటూ బుక్కైన లేబర్ ఆఫీసర్
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వరుస దాడులు చేస్తూ లంచగొండుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తూ పట్టుకుంటున్న
Read Moreసింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తా: మంత్రి వివేక్ వెంకటస్వామి
కోల్ బెల్ట్ : సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి అన్నారు. జూన్ 15న మంచిర్యాల జిల్
Read Moreవివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి.. 101 కొబ్బరికాయలు కొట్టిన కాంగ్రెస్ లీడర్
కోల్ బెల్ట్: మంత్రి వివేక్ వెంకటస్వామికి రాష్ట్ర మైనింగ్, లేబర్ మినిస్టర్ పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇవాళ మంచిర్యాల జిల్లా మందమర
Read Moreవన మహోత్సవానికి రెడీ
శాఖల వారీగా టార్గెట్లు ఖరారు నర్సరీల్లో పంపిణీకి రెడీగా మొక్కలు ఇండ్లలో పూలు, పండ్ల మొక్కల పంపిణీకి చర్యలు ఉమ్మడి జిల్లాలో 2.17 కోట్ల మొక్కలు
Read Moreగుండెపోటుతో కుర్చీలోనే కుప్పకూలిన పంచాయతీ సెక్రటరీ
వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. ఛాతిలో నొప్పితో చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. క్షణాల్లో ప్రాణం విడిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే
Read Moreసింగరేణిలో మరో గని క్లోజ్ .. రవీంద్రఖని–6 యూజీ మైన్ మూసివేతకు సన్నాహాలు
మరో 2 నెలలకే బొగ్గు నిల్వలు ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తారని కార్మికుల ఆందోళన ఉత్పత్తి, రక్షణలో రికార్డుల గనిగా అవార్డులు కోల్బెల్ట్/
Read Moreకరెంట్ షాక్తో 14 గేదెలు మృతి..లబోదిబోమంటున్న రైతులు
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తో 14 గేదెలు చనిపోయాయి. ఈ ఘటన మే 18న జరిగింది. మందమర్రి మండలం అమరావతి గ్రామానికి చెందిన సుమ
Read More