Medak

ఐదు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

సిరిసిల్ల జిల్లాలో బైక్‌‌, కారు ఢీ.. ఇద్దరు మృతి సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్‌‌, ఆదిలాబాద్‌‌ జిల్లాల్లో ఒకొక్కరు..

Read More

డేంజర్ గా హైవే .. డివైడర్ లేక గాల్లో కలుస్తున్న ప్రాణాలు

పట్టణాలు, గ్రామాల వద్దే ఫోర్​ లేన్​, డివైడర్​ మిగితా అంతా టూలేన్​ రోడ్డు  తరచూ రోడ్డు ప్రమాదాలు 4 నెలల్లో 15 మంది మృతి మెదక్/ కౌడిపల్

Read More

బెజ్జంకి మండలంలో అగ్రికల్చర్ ​కాలేజీ కోసం స్థల పరిశీలన

బెజ్జంకి, వెలుగు: మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటు కోసం శుక్రవారం కలెక్టర్ మనుచౌదరి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి అలుగు వర్

Read More

ఓడినా, గెలిచినా ప్రజల కోసం పోరాడేది బీఆర్‌‌‌‌ఎస్సే : మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు

సిద్దిపేట, వెలుగు : ఓడినా, గెలిచినా ప్రజల పక్షాన పోరాడేది బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మాత్రమేనని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ

Read More

తెలంగాణలో మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీ షురూ

మెదక్ జిల్లాలో అందుబాటులోకి తెచ్చిన ఎన్​డీఎల్ఐ ప్రారంభించిన కలెక్టర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్  సుహాసిని రెడ్డి ప్రత్యేకంగా10 కంప

Read More

భూభారతితో పక్కాగా హద్దులు : కలెక్టర్​ క్రాంతి

ఝరాసంగం/న్యాల్​కల్, వెలుగు:  భూభారతితో కమతాలకు పక్కాగా హద్దులు నిర్ణయిస్తారని కలెక్టర్​క్రాంతి అన్నారు. శుక్రవారం ఆమె ఝరాసంగం, న్యాల్​కల్, కోహీర్

Read More

కేసీఆర్ పై అభిమానంతో వరంగల్ కు పాదయాత్ర

మెదక్, వెలుగు: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్​పై ఉన్న అభిమానంతో  ఓ పార్టీ కార్యకర్త ఈ నెల 27న వరంగల్ లో జరిగే రజతోత్సవ సభక

Read More

ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి

ములుగు, వెలుగు: వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతిచెందారు. టిప్పర్​ డ్రైవర్ ​నిర్లక్ష్యానికి యువకు డు మృతి చెందిన ఘటన గురువారం సిద్దిపేట జిల్లా మర్కుక్​మండ

Read More

ర్యాంప్ ప్రోగ్రామ్ పై అవగాహన పెంచుకోవాలి : డీఆర్డీవో శ్రీనివాసరావు

మెదక్, వెలుగు: మహిళా పారిశ్రామిక వేత్తలకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు నెలకొల్పడానికి  వీ హబ్ ఏర్పాటు చేసిన ర్యాంపు ప్రోగ్రాంపై అవగాహన పెంపొ

Read More

జూన్ ​2 నుంచి భూభారతి అమలు : మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ (హుస్నాబాద్), వెలుగు: జూన్2 నుంచి క్షేత్ర స్థాయిలో భూభారతి అమలవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో

Read More

పరిహారం ఎప్పుడిస్తరు .. టీజీఐఐసీకి భూములిచ్చిన రైతులు ఏడాదిన్నరగా ఎదురుచూపులు

భూములు తిరిగి ఇవ్వాలని కోరుతున్న కొంతమంది రైతులు నిధుల లేమితో ఇవ్వలేకపోతున్నామని చెబుతున్న అధికారులు సిద్దిపేట/బెజ్జంకి, వెలుగు: టీజీఐఐసీకి

Read More

భూభారతితో సాదాబైనామాలకు పరిష్కారం : ​​​​​​​కలెక్టర్ క్రాంతి

సంగారెడ్డి టౌన్, పుల్కల్, వెలుగు: భూభారతితో సాదాబైనామాలకు శాశ్వత పరిష్కారం లభించనుందని కలెక్టర్​క్రాంతి అన్నారు. బుధవారం కంది మండలంలోని రైతు వేదికలో,

Read More

శివుడి విగ్రహ ధ్వంసంపై బీజేపీ శ్రేణుల ఫైర్

రామచంద్రాపురం (అమీన్​పూర్​), వెలుగు: జిన్నారంలో శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రాంతానికి వెళ్తున్న బీజేపీ నాయకులను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుక

Read More