Medak

మెదక్ జిల్లా నారాయణపూర్‎లో ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి

నర్సాపూర్, వెలుగు: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి బాలుడు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ లింగం తెలిపిన ప్రకారం.. నర్సాపూర్ మండలం నార

Read More

ఎరువుల కొరతకు బఫర్ స్టాక్తో చెక్ .. ప్రస్తుతం 9,200 టన్నుల యూరియా నిల్వలు

ఇంకా రావాల్సింది 5800 టన్నులు సంగారెడ్డి జిల్లాలో ఖరీఫ్ పంటలకు 38 వేల టన్నులు అవసరం సంగారెడ్డి, వెలుగు: ఏరువాక తర్వాత జిల్లాలో వ్యవసాయ

Read More

సంగారెడ్డిలో ఆటోడ్రైవర్ నిజాయితీకి హ్యాట్సాఫ్ : దొరికిన బంగారు నగల బ్యాగ్ ను అప్పగించాడు..!

సంగారెడ్డి టౌన్, వెలుగు: ఆటోలో మర్చిపోయిన బంగారు నగలు ఉన్న బ్యాగును ఓ ఆటోడ్రైవర్​పోలీసుల ద్వారా ప్రయాణికుడికి అప్పగించాడు. సోమవారం కల్హేర్ మండల కేంద్ర

Read More

భూంపల్లి మండలంలో సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

దుబ్బాక, వెలుగు: మంత్రి వర్గంలో సామాజిక న్యాయాన్ని పాటించిన సీఎం రేవంత్​రెడ్డి ఫ్లెక్సీకి సోమవారం అక్భర్​పేట భూంపల్లి మండల కేంద్రంలో బ్లాక్​ కాంగ్రెస్

Read More

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్​ టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్​ రాహుల్​రాజ్​అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్​ కలెక్టరేట్​లో అధికారులతో

Read More

జహీరాబాద్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ధర్నా

జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హోతి (కే) శివారులో నిర్మించిన  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని డిమాం

Read More

దుబాయ్లో 'మట్టి మేధావి సత్తయ్య' పుస్తకావిష్కరణ

మహనీయుల జయంతి వేడుకలకు హాజరైన కొల్లూరి భరత్​ రామచంద్రాపురం, వెలుగు: కార్మికుల సంక్షేమం, అణగారిన వర్గాల అభ్యున్నతికి దశాబ్ధాల పాటు పాటుపడిన శ్ర

Read More

మెదక్ జిల్లాలో రెండో విడతలో 8,260 ఇళ్లు .. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ

మెదక్, వెలుగు: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రెండో విడతలో మెదక్ జిల్లాకు 8,260 ఇండ్లు మంజూరయ్యాయి. ఈ మేరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ ముమ్మరంగా సాగుత

Read More

సేంద్రియ వ్యవసాయంపై దృష్టిపెట్టాలి : కలెక్టర్​ మనుచౌదరి

కోహెడ (హుస్నాబాద్​), వెలుగు: సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి పెట్టాలని కలెక్టర్​మనుచౌదరి సూచించారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ లో మూడు రోజులుగా జరు

Read More

కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం నుంచి ఆలయనికి చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయం మల్లన్న

Read More

భక్తులతో సందడిగా మారిన మెదక్​ చర్చి

మెదక్​ టౌన్, వెలుగు : మెదక్​ చర్చికి ఆదివారం భక్తులు ఎక్కువగా తరలివచ్చారు. ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు, గీతాలాపనలు చేయగా ప్రెసిబిటరీ ఇన్​చార్జి శాం

Read More

సర్కార్ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

రామాయంపేట, వెలుగు: జిల్లాలోని సర్కార్ దవాఖానలు మెరుగైన వైద్య సేవలకు నిలయాలుగా మారాయని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం రామాయంపేట మండలంలో విస్తృత

Read More

మంత్రి వివేక్ వెంకటస్వామికి .. సిద్దిపేట కాంగ్రెస్ నేతల సన్మానం

సిద్దిపేట, వెలుగు: మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన  గడ్డం వివేక్ వెంకట స్వామిని సిద్దిపేట కాంగ్రెస్ నేత సాకి ఆనంద్ నేతృత్వంలో  కలిశారు. ఆ

Read More