Medak
సిద్దిపేట జిల్లాలో ఇయ్యాల (జూన్ 3) నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు
సిద్దిపేట, వెలుగుః జిల్లా వ్యాప్తంగా మంగళ వారం నుంచి ఈనెల 20 వ తేదీ వరకు భూ సమస్యలపై అధికారులు గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నార
Read Moreకొమురవెల్లి మల్లికార్జున స్వామి .. నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం
కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జున స్వామి నిత్యాన్నదాన పథకానికి ఆదరణ పెరుగుతోందని మల్లన్న ఆలయ ఈవో ఎస్.అన్నపూర్ణ అన్నారు.  
Read Moreహైదరాబాద్లో కేంద్రమంత్రిని కలిసిన బీజేపీ నాయకులు
కొమురవెల్లి, వెలుగు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కొమురవెల్లి మండల బీజేపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్ లో బీజేపీ జిల్లా, మండల
Read Moreహస్తాల్ పూర్లో తాగునీటి సమస్య తీర్చాలని గ్రామస్తులు ఆందోళన
వెల్దుర్తి, వెలుగు: వెల్దుర్తి మండలం హస్తాల్ పూర్ గ్రామస్తులు అయిదు రోజులుగా తాగునీరు రావడం లేదని ఆందోళన చేట్టారు. రాష్ట్ర అవతరణ వేడ
Read Moreకొంతన్ పల్లి గ్రామంలో నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
శివ్వంపేట, వెలుగు: శివ్వంపేట మండలం కొంతన్ పల్లి గ్రామ శివారులో ఏర్పాటైన వృంధా వ్యాలీ ఫామ్ ల్యాండ్ వెంచర్ నిర్వాహకులు దాదాపు న
Read Moreరాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రత్యేక విజన్ : మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట, వెలుగుః తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆదర్శవంతమైన లక్ష్యాలతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డ
Read Moreరాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ విజన్ .. అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు : తెలంగాణ అవతరణ వేడుకలు ఉమ్మడి మెదక్ జిల్లాలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ని
Read Moreసంగారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై ఫోకస్ .. ప్రస్తుత లక్ష్యం 3,750 ఎకరాలు
మరో రెండేళ్లలో 10 వేల ఎకరాలకు పెంచే ఆలోచన ఝరాసంఘంలో పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదనలు సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో ఆయిల్
Read Moreపార్టీ పరిస్థితిపై మీనాక్షి నటరాజన్ మీటింగ్.. నేతల మధ్య విభేదాలపై ఆరా
తెలంగాణలో పార్లమెంట్ సీట్లపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు కొనసాగుతున్నాయి. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన ఆమె.
Read Moreప్రజా ప్రభుత్వంలో వ్యవసాయానికి పెద్దపీట .. జిల్లా రివ్యూ మీటింగ్ లో మంత్రులు కొండా సురేఖ
సంగారెడ్డి, వెలుగు: ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నట్టు జిల్లా ఇన్ చార్జి మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రా
Read Moreముట్రాజ్ పల్లి హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే సునీతా రెడ్డి పూజలు
కౌడిపల్లి, వెలుగు : కౌడిపల్లి మండలం ముట్రాజ్ పల్లి హనుమాన్ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా నాలుగు రోజుల పాటు పూజలు నిర్వహించారు. శనివారం విగ్రహాల ప్
Read Moreతెల్లాపూర్ మున్సిపాలిటీలో రైల్వే సమస్యలను పరిష్కరిచండి : ఎంపీ రఘునందన్రావు
కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్నను కోరిన ఎంపీ రఘునందన్రావు రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో రైల్వే సమస్యల
Read Moreఓ వైపు చెత్తకుప్పలు.. మరోవైపు అప్పుల కుప్పలు : ఎమ్మెల్యే హరీశ్ రావు
సిద్దిపేట రూరల్, వెలుగు: నేడు పల్లెలు పారిశుధ్యం లోపించి చెత్త కుప్పలుగా, మరో వైపు పంచాయతీలు అప్పులకుప్పగా మరాయాని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్
Read More












