Medak
ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ పూర్తి : రాహుల్ రాజ్
మెదక్టౌన్, వెలుగు: జిల్లాలో పార్లమెంట్ఎన్నికలకు సంబంధించి పొలిటికల్ పార్టీల నాయకుల సమక్షంలో ఈవీఎంల మొదటి రాండమైజేషన్ పూర్తి చేశామని జిల్లా ఎన్నికల
Read Moreకొండాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ ను సందర్శించిన విష్ణువర్ధన్ రెడ్డి
మనోహరాబాద్, వెలుగు: మండలంలోని కొండాపూర్ లో గల టీఎస్ఐఐసీ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) పార్కును బుధవారం ఎండీ
Read Moreనల్ల పోచమ్మ హుండీ ఆదాయం రూ.5.48 లక్షలు
కౌడిపల్లి, వెలుగు: మండల పరిధిలోని తునికి నల్ల పోచమ్మ ఆలయ హుండీని బుధవారం లెక్కించగా ఆదాయం రూ.5.48 లక్షలు వచ్చిందని ఈవో మోహన్ రెడ్డి తెలిపారు. ఈ నగదును
Read Moreప్రజా విశ్వాసం కోల్పోయిన కేసీఆర్ : కొండా సురేఖ
బీఆర్ఎస్ ను వేధిస్తున్న ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ కేసులు ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ పై ప్రజల్లో విశ్వాసం &n
Read Moreమెదక్ గెలిచి సీఎం రేవంత్కు గిప్ట్ గా ఇస్తాం : కొండా సురేఖ
మెదక్ పార్లమెంటు స్థానాన్ని గెలిచి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తామన్నారు మెదక్ సెగ్మెంట్ ఇంచార్జి,మంత్రి కొండా సురేఖ. సంగారెడ్డి జిల్లాలోని పటాన్
Read Moreఏప్రిల్ 15న మెదక్లో బీఆర్ఎస్ బహిరంగ సభ
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలపై గట్టి ఫోకస్ చేసింది. ఇప్పటికే అభ్యర్థులను ఫైనల్ చేసిన ఆ పార్టీ చీఫ్ కేసీ
Read Moreహవేలీ ఘనపూర్లో రూ.8.65 లక్షలు పట్టివేత
మెదక్, వెలుగు: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీల్లో రూ.8.65 లక్షలు పట్టుబడ్డాయి. హవేలీ ఘనపూర్ వద్ద వాహనాల
Read Moreక్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే : పద్మా దేవేందర్రెడ్డి
మెదక్, వెలుగు: ఈ సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే
Read Moreచేగుంటలో రూ.11 లక్షలు చోరీ
మెదక్ (చేగుంట), వెలుగు: మండల కేంద్రమైన చేగుంటలో భారీ చోరి జరిగింది. రాము అనే వ్యక్తి ఇటీవల తన వ్యవసాయ భూమి అమ్మగా వచ్చిన రూ.11 లక్షలను ఇంట్లో బీ
Read Moreజిన్నారం ఎంపీపీపై వీగిన అవిశ్వాసం
జిన్నారం, వెలుగు: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్ పై బీఆర్ఎస్ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మంగళవారం ఆర్డీవో వసంత కుమ
Read Moreనల్లవాగు కెనాల్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
నారాయణ్ ఖేడ్, వెలుగు: ఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ నల్లవాగు కెనాల్ పనులను ఎమ్మెల్యే సంజీవరెడ్డి మంగళవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ
Read Moreబిట్ బ్యాంక్: మహిళోద్యమాలు
మహిళోద్యమాలు తెలంగాణలోని భూస్వాముల ఇళ్లల్లో ఉండే సాంఘిక దురాచారం ఆడపాప లేదా దాసి. ఆడపాప లే
Read Moreబీసీలంతా ఏకమై నీలం మధును గెలిపించాలి: ఆర్.కృష్ణయ్య పిలుపు
ముషీరాబాద్/పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు: బీసీలంతా ఏకమై మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని బీసీ స
Read More