Medak
తడిసిన వడ్లు కొనాలె.. రైతుల రాస్తారోకో
రామాయంపేట, వెలుగు: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. గురువారం రామాయంపేట మండలం డి. ధర్మారంలో వడ్ల తట్టలతో రాస్తారోకో
Read Moreసర్పంచి భర్త అదృశ్యం.. పెండింగ్ బిల్లులు రాలేదని మనస్థాపం
సర్పంచి భర్త అదృశ్యమైన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఝాన్సీ లింగాపూర్ గ్రామ సర్పంచి పంబాల
Read Moreభూములు అమ్మనియ్యరు..తాకట్టు పెట్టనియ్యరు..!
భూములు అమ్మనియ్యరు..తాకట్టు పెట్టనియ్యరు..! జహీరాబాద్ పరిధిలోని నిమ్జ్ బాధిత రైతుల ఆవేదన నిషేధిత జాబితా
Read Moreదళిత బంధు కమీషన్లు వాపస్ ఇయ్యండి
సిద్దిపేట/చేర్యాల, వెలుగు: దళితబంధు పేరిట అధికార పార్టీ నేతలు వసూలు చేసిన కమీషన్లు తిరిగి ఇవ్వాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు సైలెం
Read Moreసంగారెడ్డిలో ఫ్లిప్కార్ట్ ఫుల్ ఫిల్మెంట్ సెంటర్.. 40 వేల మందికి ఉపాధి
హైదరాబాద్, వెలుగు: ఈ–-కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ తెలంగాణలో తన బిజినెస్ను విస్తరించింది. సంగారెడ్డిలో కొత్త ఫుల్
Read Moreకేసీఆర్ తాత.. మాకేంటి ఈ బాధ
చంటి పిల్లలతో జీపీఎస్ల సమ్మె మెదక్, వెలుగు: తమను రెగ్యులరైజేషన్ చేయాలని మెదక్ కలెక్టరేట్ వద్ద 4రోజులుగా సమ్మె చేస్తున్న జీపీఎస్&z
Read Moreయాసంగి పంటనష్టం రూ.450 కోట్లు!
సిద్దిపేట జిల్లాలో దెబ్బతిన్న 86,206 ఎకరాలు మెదక్ జిల్లాలో మరో 25,166 ఎకరాల్లో నష్టం ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం కురిసిన వర్షాన
Read Moreపోక్సో కేసులో 25 ఏండ్లు జైలు
మెదక్టౌన్, వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తూ మెదక్జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి లక్ష్మీశారద తీ
Read Moreవర్షానికి రోడ్డు కొట్టుకపోయింది.. రాకపోకలు బంద్
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పంటలన్నీ దెబ్బతిన్నాయి. అటు కామారెడ్డి జిల్లాలో భారీ వర్ష
Read Moreపేదలకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో సర్కార్ వెంచర్
పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో సర్కార్ వెంచర్ రాష్ట్రంలోనే మొదటిసారి సిద్దిపేటలో లేఅవుట్ 14 ఎకరాల్లో 111 ప్లాట్లు.. వచ్చే నెలలో వే
Read Moreఅకాల వర్షాలకు తడిసి పాడవుతున్న వడ్లు
మెదక్ (శివ్వంపేట, నిజాంపేట), వెలుగు: కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది. వారం, పది రోజుల కిందనే వరి కోతల
Read Moreఅప్పుల బాధతో రైతు సూసైడ్
నంగునూరు(సిద్దిపేట), వెలుగు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండం రాజుపల్లి గ్రామానికి చెందిన బండి బాల కొముర
Read Moreకాంగ్రెస్ స్టేట్ ఇన్చార్జ్ ఠాక్రేకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ
హైదరాబాద్, వెలుగు: నాలుగు జిల్లాల్లో పాదయాత్ర చేసేందుకు అనుమతివ్వాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేని ఎమ్మెల్యే జగ్గా
Read More












