Medak

పోలీసు దెబ్బలకు ప్రాణాపాయ స్థితిలో యువకుడు

మెదక్ : మహిళ మెడలో నుంచి  బంగారg గొలుసు దొంగతనం చేశాడన్న అనుమానంతో  పోలీసులు ఓ యువకుడిని చితకబాదారు. విచారణ పేరుతో చావబాడటంతో ప్రాణాపాయస్థిత

Read More

మెదక్​ టూ రుద్రూర్​ హైవేకు త్వరలో భూసేకరణ

మెదక్​ టూ రుద్రూర్​ హైవేకు త్వరలో భూసేకరణ 89.2 కిలోమీటర్లకు రూ. 899.6 కోట్లు ఫండ్స్ శాంక్షన్​ ఎల్లారెడ్డి, బాన్స్​వాడ మీదుగా నిర్మాణం  మ

Read More

కేసీఆర్ ఇలాకాలో డబుల్ బెడ్ రూమ్ లొల్లి

సిద్దిపేట, వెలుగు : జిల్లాలోని గజ్వేల్, హుస్నాబాద్ ​మున్సిపాలిటీల్లో డబుల్​ బెడ్ రూమ్​ ఇండ్ల లొల్లి నడుస్తోంది. అనర్హులకే ఇండ్లు ఇస్తున్నారని లబ్ధిదార

Read More

తహశీల్దార్ కార్యాలయంలో రెండోరోజు ఏసీబీ తనిఖీలు

మెదక్ జిల్లా చిన్నశంకరంపేట తహశీల్దార్ కార్యాలయంలో రెండో రోజు ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోమవారం రైతు శ్రీనివాస్ నుంచి లక్ష రూపాయల&nb

Read More

భూములిచ్చినవారికి టోల్​ప్లాజాలో ఉద్యోగాలివ్వాలె

జోగిపేట, వెలుగు: టోల్‌‌‌‌ గేట్‌‌‌‌లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని, 25 కిలో మీటర్ల దూరం ఉన్న గ

Read More

భూమి పట్టా చేయడానికి 2 లక్షలు అడిగిండు

మెదక్ జిల్లాలో  ఓ రెవెన్యూ అధికారి ఏసీబీకి చిక్కాడు.  చిన్నశంకరంపేట తహశీల్దార్ కార్యలయంలో  రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీహర

Read More

అధ్వాన్నంగా సన్​ ఫ్లవర్​ రైతుల పరిస్థితి

మెదక్ (నిజాంపేట), వెలుగు : వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను సాగు చేయాలని చెబుతున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడ

Read More

రోడ్డెక్కిన డబుల్ బెడ్ రూం లబ్దిదారులు

రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్​ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గందరగోళానికి దారి తీసింది. జాబితాలో తమ పేరు లేదంటూ గజ్వేల్‭లో బాధితులు రోడ్డెక్కారు. అనర్హు

Read More

సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం

సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ కౌన్సిలర్లను పట్టించుకోవడం

Read More

తహసీల్దార్​ ఆఫీసు ఎదుట  కుటుంబం ఆందోళన 

సిద్దిపేట : కోహెడ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు కుటుంబం ఆందోళనకు దిగింది. సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన తమ భూమిని మరొకరి పేరిట పట్టా చేశారని ని

Read More

నాలుగు రోజుల్లో ‘పోడు’ ప్రక్రియ పూర్తి కావాలి 

సంగారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలో  పోడు భూములకు సంబంధించి ప్రక్రియ అంతా 4లోగా పూర్తి కావాలని సంబంధిత అధికారులను సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్

Read More

ట్రిపుల్ఆర్ ​అలైన్ ‌‌మెంట్​మార్చాల్సిందే..

దేవులపల్లిలో 846 ఎకరాల్లో 170 ఎకరాల భూసేకరణ భూములు పోయి ఆధారం  కోల్పోతున్న రైతులు సంగారెడ్డి(హత్నూర), వెలుగు: ‘ఇప్పటికే కాళేశ్వరం

Read More

చేర్యాలలో చైర్ పర్సన్, కౌన్సిలర్ల మధ్య పెరుగుతున్న దూరం

జోరుగా విందులు.. అసంతృప్తులతో మంతనాలు సిద్దిపేట/చేర్యాల,వెలుగు: సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలో రాజకీయం ముదురుతోంది. కొంత కాలంగా చైర్​

Read More