modi

అన్నిదేశాలకూ టెర్రరిజంతో డేంజర్ : మోడీ

మాలే(మాల్దీవులు): టెర్రరిజాన్ని పెంచి పోషించే దేశాలతో మానవ మనుగడకే ప్రమాదం పొంచి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. పరోక్షంగా పాకిస్థాన్​ను ఉద్ద

Read More

ప్రత్యేకహోదా గురించి ఎవరు మాట్లాడినా దండగే: కన్నా

ఏపీకి ప్రత్యేక హోదా గురించి  ఇకపై ఎవరు మాట్లాడిన ప్రయోజనం ఉండదన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. హోదా ముగిసిన అధ్యయనం అని అన్నారు. ఏపీ

Read More

మోడీ తిరుపతి షెడ్యూల్ ఖరారు

ప్రధాని మోడీ తిరుపతి షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 9న తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. దేశ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత

Read More

హర్యానాలో జాట్‌‌‌‌ల హైరానా

తాజా లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ హర్యానాలో పదికి పది సీట్లు కైవసం చేసుకొని ఆశ్చర్యపరిచింది. రాష్ట్రంలో పదేళ్ల క్రితం నామమాత్రంగా ఉన్న పార్టీ తొలిసారిగా

Read More

మోడీ..ఐదేళ్ల క్రితం హామీని గుర్తు చేసుకోండి: రఘువీరా రెడ్డి

ప్రత్యేక హోదాపై ప్రధాని మోడీకి  ట్విట్టర్లో ప్రశ్నలు సంధిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి. ఈ నెల 9న మోడీ తిరుపతికి వస్తున్నం

Read More

పోలీస్ మెమోరియల్‌ను సందర్శించిన హోంమంత్రి అమిత్‌షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేషనల్ పోలీస్ మెమోరియల్ ను సందర్శించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు ఘన నివాళులు అర్పించారు. నిన్న హోంశాఖ మంత్రిగా ఛార

Read More

నితీశ్​ ఎటు పోతున్నట్టు?

పాలిటిక్స్​లో వేసే ఎత్తులు ప్రతిసారీ పైఎత్తులు కాలేవు. జనతాదళ్​(యునైటెడ్​) బాస్​, బీహార్​ బిగ్​బాస్​ నితీశ్​ కుమార్​కి ఈ విషయం ఇటీవలి లోక్​సభ ఎలక్షన్​

Read More

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సాయంతో రైతుకు ఇమ్మతి

ఎకరం భూమి ఉంటే ఏడాదికి రూ.16 వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 వేలు.. కేంద్రం నుంచి 6 వేలు 54 లక్షల మందికి రైతుబంధు, పీఎం కిసాన్‌‌ స్కీంతో ఊరట సన్న,

Read More

ఈ నెల 9న తిరుపతికి ప్రధాని మోడీ

ప్రధానిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్రమోడీ మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారిని మోడీ దర్శించుకోనున్న

Read More

అబుదాబీ టవర్స్‌పై మోడీ

మోడీ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన సంధర్భంగా అబుదాబిలో ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. దీంతో అబుదాబిలోని అడ్‌నోక్ గ్రూప్ టవర్లపై భారత జాతీయ మువ్వన్నెల జ

Read More

అమరుల పిల్లల స్కాలర్ షిప్స్ పెంచిన మోడీ

ప్రధాన మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ విద్యార్థుల స్కాలర్ షిప్స్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో అమరుల కుటుంబాల పిల్లలకు

Read More

రాష్ట్రంలో ‘ఆయుష్మాన్‘ అమలేది?:కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఢిల్లీ : ఆయుష్మాన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదన్నారు  కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి.కేంద్రమంత్రిగా బాధ్యతలు అప్పగించిన  ప

Read More