National

సమాజ్వాదీ పార్టీలో చేరిన ధారాసింగ్

లక్నో: యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గం నుంచి తప్పుకున్న మధుబన్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ధారా సింగ్ చౌహాన్ సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. లక్నోలో జరి

Read More

ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసి లక్షలు కోల్పోయిన మహిళ

ముంబై : ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ సైబర్ మోసానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిజ్జా, డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేసిన వృద్ధురాలు దాదాపు

Read More

బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే 

చండీఘడ్: అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో పంజాబ్లో కాంగ్రెస్కు షాక్ తగిలింది. అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన రోజునే ఓ ఎమ్మెల్యే పార్టీకి

Read More

ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంపై ఈసీ కీలక నిర్ణయం

ఢిల్లీ :ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు రాష్ట్రాల్లో బహిరంగ సభలు, ర్యాలీలపై గతంలో విధించిన నిషేధాన్ని ఎలక్షన్ కమిషన్ పొ

Read More

కోవిడ్ను జయించిన పసిపాప

ఢిల్లీ : దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా వైరస్ సోకుతోంది. తాజాగా కోవిడ్ బారిన పడిన నెల వయసు చిన్నారి మహమ్మారిని జయించి

Read More

పంజాబ్ కాంగ్రెస్ తొలి జాబితా విడుదల

చండీఘడ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో బిజీ అయ్యాయి. తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్ల

Read More

కరోనా నుంచి కోలుకుంటున్న లతా మంగేష్కర్

ఇండియన్ నైటింగల్, లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలోనే చికిత్స కొనసా

Read More

పట్టాలు తప్పిన గువాహటి - బికనేర్ ఎక్స్ప్రెస్

బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గౌహతి బికనేర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. సాయంత్రం 5గంట

Read More

వ్యాక్సిన్తోనే కరోనా కట్టడి సాధ్యం

ఢిల్లీ : కరోనా కట్టడికి రాష్ట్రాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ సూచించారు. టెస్టింగ్ తో పాటు ట్రేసింగ్ పై దృష్టి పెట్టాలని అన్నారు.

Read More

కరోనా ఎఫెక్ట్.. మేకెదాటు పాదయాద్ర వాయిదా

బెంగళూరు : కర్నాటకలో కాంగ్రెస్ తలపెట్టిన మేకెదాటు పాదయాత్రను నిలిపివేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. మేకెదాటు ప్రాజెక్టు ఆలస్యంపై బీజేపీని ప్రశ్నిం

Read More

దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా బారినపడిన వారి సంఖ్య పెరుగుతోంది. కర్నాటకలో రికార్డు స్థాయిలో కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 21,39

Read More

పంజాబ్ ప్రభుత్వ కుట్రతోనే మోడీ భద్రతా వైఫల్యం 

యూపీ : ప్రధాని భద్రతా వైఫల్యం వెనుక పంజాబ్ ప్రభుత్వ కుట్ర దాగి ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన కుట్ర అ

Read More

11 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన ప్రధాని

తమిళనాడులో కొత్తగా 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు  చెన్నై: తమిళనాడులో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రధాని మోడీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరె

Read More