
National
బద్రీనాథ్ ఆలయం తెరిచేందుకు ముహుర్తం ఖరారు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరిచేందుకు ముహూర్తం ఖరారైంది. చార్ధామ్లలో ఒకటైన ఈ ఆలయంలోకి మే 8నుంచి భక్తులను అనుమతిం
Read Moreభారతీయులు పెట్టుకునే అత్యంత చెత్త పాస్వర్డ్లు ఇవే
ఇంటర్నెట్ యుగంలో డేటా భద్రంగా ఉండాలంటే పాస్వర్డ్ తప్పనిసరి. పాస్వర్డ్ లేదంటే సమాచారం చాలా ఈజీగా చోరీకి గురయ్యే అవకాశముంది. అందుకే సోషల్ మీడియా
Read Moreఈ నెల 6 మేనిఫెస్టో విడుదల చేయనున్న బీజేపీ
పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఈ నెల 6న మేనిఫెస్టోను విడుదల చేయనుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. తమ ప
Read Moreఅఖిలేష్ యాదవ్, జయంత్ చౌదరీపై కేసు నమోదు
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ లోక్దళ్ చీఫ్ జయంత్ చౌదరీపై కేసు నమోదైంది. వారితో పాటు మరో 400 మందిపై నోయిడాలోని దాద్రీ పోలీసుల
Read Moreపంజాబ్ స్టార్ క్యాంపెయినర్ల లిస్టు రిలీజ్ చేసిన కాంగ్రెస్
చండీఘఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారం జోరందుకుంది. అధికార, ప్రతిపక్షాలు ప్రచారం కోసం హేమాహేమీలను రంగంలోకి దింపుతున్నా
Read Moreయూజీసీ ఛైర్మన్గా జెఎన్యూ వీసీ జగదీశ్ కుమార్
ఢిల్లీ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్.. యూజీసీ కొత్త ఛైర్మన్గా తెలంగాణ వ్యక్తి నియమితులయ్యారు. ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్గ
Read Moreగోరఖ్పూర్ నుంచి యోగి ఆదిత్యనాథ్ నామినేషన్
గోరఖ్పూర్: ఉత్తర్ ప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలిసారి బరిలో దిగుతున్న సీఎం యోగ
Read Moreఇతర పార్టీలు కలిసి రాకపోవడంతో పీకేతో కేసీఆర్ దోస్తీ
ఇతర పార్టీలు కలిసి రాకపోవడంతో ప్రశాంత్ కిశోర్తో కేసీఆర్ దోస్తీ ఆయనకున్న పరిచయాలతో గట్టెక్కాలని వ్యూహం ఫస్ట్ ఇన్నింగ్స్ ఫెయిల్ అవటంతో
Read Moreస్కూళ్ల ప్రారంభంపై కేంద్రం మార్గదర్శకాలు
కరోనా భయాలు తొలగిపోవడంతో రాష్ట్రాలు క్రమంగా ఆంక్షలు సడలిస్తున్నాయి. కొవిడ్ కారణంగా మూతపడ్డ స్కూళ్లు, కాలేజీలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అయితే చ
Read Moreహిజాబ్పై అభ్యంతరం.. కాలేజీలో అడుగుపెట్టొద్దన్న యాజమాన్యం
కర్నాటక: ఉడుపి జిల్లాలో హిజాబ్ విషయంలో ఓ కాలేజీ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. కళాశాలలో విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై యాజమాన్యం ఆంక
Read Moreమట్టి ప్రమిదలు చేసిన రాహుల్ గాంధీ
రాయ్పూర్: ఛత్తీస్ఘడ్ పర్యటనలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాసేపు సరదాగా గడిపారు. రాయ్పూర్లో అమర్ జవాన్ జ్యోతి స్మారక స్థూపం శంకుస్థాపన కార్యక్రమాన
Read Moreఆదివారం సీఎం అభ్యర్థిని ప్రకటించనున్న కాంగ్రెస్?
చండీఘడ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రకటనపై దృష్టి సారించింది. ఆదివారం రాహుల్ గాంధీ లుథియానాలో పర్య
Read Moreప్రపంచం బలమైన భారత్ను చూడాలనుకుంటోంది
ప్రపంచదేశాలు భారత్ను చూసే దృష్టికోణం మారిందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ప్రపంచం బలమైన భారతదేశాన్ని చూడాలని కోరుకుంటోందని అన్నారు. బడ్జెట్, ఆత్మ నిర్భర
Read More