
National
హోం ఐసోలేషన్ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
ఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలు సవరించింది. లక్షణాలు కనిపించని, స్వల్ప లక్షణాలు కలిగిన బాధితుల హోం
Read Moreబిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై కేంద్రానికి నివేదిక
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ ముగిసింది. ఈ ఘటన సంబంధించి సమగ్ర నివేదికను ఎయిర్ ఫోర్స్ అధికారులు రక్షణ మంత్ర
Read Moreబెంగాల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్పై కరోనా పంజా
కోల్కతా : బెంగాల్లో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. బెంగాల్ లో ఇవాళ కొత్తగా 9,073మంది మహమ్మారి బారినపడ్డారు. 16మంది
Read Moreజడతో డబుల్ డెక్కర్ బస్సు లాగి గిన్నిస్ రికార్డ్
గిన్నిస్ బుక్లో చోటు సంపాదించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ లక్ష్యం సాధించేందుకు ఎంతో శ్రమించాలి. ఓపిక, పట్టుదలతో ముందుకెళ్లాలి. ఎంతో రిస్క్ చేస్తే గ
Read Moreమాస్కులు పంచిన సీఎం స్టాలిన్
చెన్నై: కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నాయి. ఒమిక్రాన్ విజృంభిస్తున్నా క
Read Moreలాక్డౌన్పై ముంబై మేయర్ కీలక ప్రకటన
ముంబై : దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముంబైలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ముంబై మేయర్ కీలక ప్రకటన
Read Moreఢిల్లీలో లాక్డౌన్ ఉండదు
ఢిల్లీ : దేశ రాజధానిలో లాక్ డౌన్ విధించే అవకాశంలేదని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ప్రకటించారు. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఇప్పట్లో లాక్
Read More15 నుంచి 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
ఢిల్లీ : దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన సర్కారు పిల్లలకు సైతం టీకాలు ఇవ్వాలని నిర్ణయ
Read More1,431కి చేరిన ఒమిక్రాన్ కేసులు
ఢిల్లీ:కరోనా కొత్త వేరియెంట్ శరవేగంగా విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 1,431 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్
Read Moreఏటీఎం ఛార్జీల పెంపు నేటి నుంచే
ముంబై: ఉచిత లావాదేవీల తర్వాత జరిపే ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు నేటి నుంచి పెరుగుతున్నాయి. జనవరి 1, 2022 నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్లకు రూ. 21 చొప్పున చెల
Read Moreఅసలు జైన్ ఇంటిపై ఐటీ దాడులు
పన్ను ఎగవేత ఆరోపణలతో 40 ప్రాంతాల్లో సోదాలు సెంట్రల్ ఏజెన్సీలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది: ఎస్పీ న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో అత్తరు వ్యా
Read Moreవైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట
న్యూ ఇయర్ రోజన జమ్మూకశ్మీర్ లో విషాదం చోటు చేసుకుంది. జమ్మూకశ్మీర్ లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12 మంది భక్తులు
Read Moreకరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
ఢిల్లీ : కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. జ్వరం, తల నొప్పి, గొంతు నొప్పి, శ్వాసలో ఇబ్బంది
Read More