National

అసలు జైన్​ ఇంటిపై ఐటీ దాడులు

పన్ను ఎగవేత ఆరోపణలతో 40 ప్రాంతాల్లో సోదాలు సెంట్రల్ ఏజెన్సీలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది: ఎస్పీ న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్​లో అత్తరు వ్యా

Read More

వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట

న్యూ ఇయర్ రోజన జమ్మూకశ్మీర్ లో విషాదం చోటు చేసుకుంది. జమ్మూకశ్మీర్ లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12 మంది భక్తులు

Read More

కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

ఢిల్లీ : కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. జ్వరం, తల నొప్పి, గొంతు నొప్పి, శ్వాసలో ఇబ్బంది

Read More

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఆంక్షలు కఠినం చేస్తున్నా వైరస్ కట్టడి సాధ్యం కావడం లేదు. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా బా

Read More

కేరళలో 100 దాటిన ఒమిక్రాన్ కేసులు

తిరువనంతపురం: కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కేరళలో కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఒక్క రోజులో కొత్తగా 44 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. వీరితో కలిపి

Read More

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ముంబైలో 144 సెక్షన్ పొడిగింపు

ముంబై: మహారాష్ట్రలో కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండంతో మహారాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. ఈ క్రమ

Read More

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో బుధవారం ఏకంగా 923 కేసు

Read More

ముంబైలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ముంబై : మహారాష్ట్రలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ముంబైలో వైరస్ తీవ్రత ఎక్కువైంది.  నిన్న ముంబ

Read More

లీటర్ పెట్రోల్ ధర రూ.25 తగ్గింపు

జార్ఖండ్ : జార్ఖండ్ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ద్విచక్రవాహనదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. లీటర్ పెట్రోల్ పై రూ.25 రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకట

Read More

మళ్లీ విజృంభిస్తున్న కరోనా

కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య ముంబైలో 70, ఢిల్లీలో 50శాత

Read More

రూ.15లక్షల్లోపు అవినీతి చేస్తే వదిలేయండి

మధ్యప్రదేశ్ : బీజేపీ ఎంపీ జనార్థన్ మిశ్రా అవినీతికి కొత్త భాష్యం చెప్పారు. రూ.15లక్షల లోపు అక్రమాలకు పాల్పడితే అది అవినీతి కాదని అన్నారు. మధ్యప్రదేశ్

Read More

ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు బంద్ 

ఢిల్లీ : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు 0.5శాతానికి పెరగడ

Read More

పంజాబ్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ

ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో పంజాబ్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేర

Read More