
National
షెడ్యూల్ ప్రకారమే ఐదు రాష్ట్రాల ఎన్నికలు?
ఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా రోజురోజుకూ కేసులు పెరుగుతుండటం ఆంద
Read Moreరేపు హర్యానా కేబినెట్ విస్తరణ
ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని హర్యానా ముఖ్
Read Moreచండీఘడ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయం
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ చండీఘడ్ మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించింది. తొలిసారి మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీ చేసి
Read More15 నుంచి 18లోపు వయసు వారికి జనవరి 1 నుంచి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్
ఢిల్లీ : దేశంలో 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్ ప్రారంభించనున్నట్లు &n
Read More50 అడుగులు శాంతాక్లాజ్ సైకత శిల్పం
ఒడిశా : క్రిస్మస్ ను పురస్కరించుకుని ఒడిశా తీరంలో రూపొందించిన శాంతాక్లాజ్ సైతక శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది. సైతక శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో 50
Read Moreజవహర్ నవోదయ స్కూల్లో కరోనా కలకలం
ముంబై : మహారాష్ట్రలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నిత్యం కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గతవారం న
Read Moreగాజు సీసాలో క్రిస్మస్ ట్రీ, శాంతాక్లాజ్
ఒడిశా : గాజు సీసాలో అద్భుతం సృష్టించాడు ఒడిశాకు చెందిన ఓ కళాకారుడు. కుర్దా జిల్లాకు చెందిన ఎల్ ఈశ్వర్ రావుకు మినియేచర్ కళాకృతులు తయారు చేయడం అంటే ఆసక్
Read Moreమహారాష్ట్రలో ఆంక్షలు మరింత కఠినం
ముంబై : దేశంలో నమోదవుతున్న ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్ర టాప్ ప్లేస్ లో ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు అత్యధికంగా 108 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ము
Read Moreదేశంలో 400 దాటిన ఒమిక్రాన్ కేసులు
ఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. కరోనా కొత్త వేరియెంట్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసు
Read Moreవాజ్పేయికి ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి 97వ జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని అటల్ సమాధి వద్దకు చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
Read Moreమహిళలపై నేరాలకు పాల్పడితే ఉరిశిక్షే
ముంబై: మహిళలు, పిల్లల పట్ల తీవ్ర నేరాలకు పాల్పడేవారికి తీవ్రతను బట్టి ఉరి శిక్ష లేదా కఠిన శిక్షలు వేసే బిల్లుకు మహారాష్ట్ర సర్కారు ఆమోదం తెలిపింది. శక
Read Moreతీర్పు చెప్పిన 6 నెలలకు అప్పీల్ చేస్తరా?
న్యూఢిల్లీ: బాలీవుడ్నటి జూహీచావ్లాపై ఢిల్లీ హైకోర్టు మండిపడింది. 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా ఆర్
Read Moreమహారాష్ట్ర సహా 5 రాష్ట్రాల్లో ఆంక్షలు
ముంబై/న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర, యూపీ, గుజరాత్, హర్యానా, ఒడిశా రాష్ట్రాల్లో రూల్స్ ను స్ట్రిక్ట్ చేశారు. మహారాష్ట్
Read More