National
శరవేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్
కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ దేశంలో కలకలం సృష్టిస్తోంది. శరవేగంగా వ్యాపిస్తుండటంతో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా కర్నాటకల
Read More250 కుక్కలను వెంటాడి.. వేటాడి..
పాములు పగబట్టడం గురించి విన్నాం. కానీ కోతుల పగ గురించి ఎప్పుడైనా విన్నారా? మహారాష్ట్ర బీడ్ జిల్లాలో కుక్కలపై పగబట్టిన కోతులు వాటి నామరూపాల్లేకుండా చేయ
Read Moreమహారాష్ట్ర స్కూల్ లో కరోనా కలకలం
ముంబై : మహారాష్ట్రలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా నవీ ముంబై ఘన్సోలీలోని ఓ స్కూల్ లో 18మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. స్కూల్ లో 950 మం
Read Moreగంగా ఎక్స్ ప్రెస్ వేకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ
యూపీ : ఉత్తర్ ప్రదేశ్ త్వరలోనే మోడ్రన్ స్టేట్ కాబోతోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన రాష్ట్రంగా నిలుస్తుందనడానికి ఎక్స
Read Moreరోహిణి కోర్టు బాంబు పేలుడు కేసులో డీఆర్డీఓ సైంటిస్ట్ అరెస్ట్
ఢిల్లీ : రోహిణి కోర్టులో ఇటీవల జరిగిన బాంబు పేలుకు కేసుకు సంబంధించి ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ ఓ డీఆర్డీఓ సైంటిస్టును అరెస్ట్ చేశారు. పాతకక్షల నేపథ్యం
Read Moreరేప్ వ్యాఖ్యలపై గవర్నర్ కు ఫిర్యాదు
ఢిల్లీ : కర్నాటక ఎమ్మెల్యే రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రేప్ ను ఎంజాయ్ చేయాలంటూ ఆయన చేసిన కామెంట్లపై పలువురు మండిపడుతున్నారు. తాజ
Read Moreప్రపంచ దేశాలను వెంటాడుతున్న ఒమిక్రాన్
ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. సౌతాఫ్రికాలో బయటపడిన కొత్త వేరియెంట్ కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు క్రమంగా
Read Moreదేశ రాజధానిలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు
ఢిల్లీ : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో నిత్యం కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా 1
Read Moreయూపీలో పెరిగిన పొలిటికల్ హీట్
లక్నో : ఉత్తర్ ప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి.ఇందులో భాగంగా బీజే
Read Moreరెండో రోజు కొనసాగుతున్న ప్రభుత్వ బ్యాంకుల సమ్మె
ప్రైవేటీకరణను నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. దాదాపు 9 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. యునైటెడ్ ఫోరమ
Read Moreదేశంలో లిథియం ఆయాన్ బ్యాటరీల తయారీకి ప్లాన్
రంగంలోకి కేంద్ర ప్రభుత్వం గనులను కొననున్న కాబిల్ దిగుమతులు ఆగే చాన్స్ న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్
Read Moreషీనా బోరా బతికే ఉందట..!
ఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణీ ముఖర్జీ మరో ట్విస్ట్ ఇచ్చారు. తన కూతురు షీనా బతికే ఉందని సీబీఐకి లేఖ రాశారు. 2
Read Moreఢిల్లీలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు
ఢిల్లీ : దేశ రాజధానిలో ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఢిల్లీలో తాజాగా మరో నాలుగు కొత్త వేరియెంట్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకొని ఇ
Read More












