National

జమ్మూకాశ్మీర్ ఉగ్ర దాడిలో పోలీసు, పౌరుడు మృతి

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీసులు, పౌరులు లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. రెండు చోట్ల ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్

Read More

పంజాబ్లో టీకా తీసుకున్న ఉద్యోగులకే జీతం

చండీగఢ్ : కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులంతా తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని స్పష్టం చేసి

Read More

అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్కు కరోనా

లక్నో : యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి, ఎస్పీ మాజీ ఎంపీ డింపుల్ యాదవ్ కరోనా బారిన పడ్డారు. డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఆమెకు వైరస్ సోక

Read More

కరోనాపై రేపు ప్రధాని మోడీ సమీక్ష

ఢిల్లీ : భారత్ లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 213 ఒమిక్రాన్ బారినపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు వాణిజ్

Read More

కేసులు పెరిగితే స్కూళ్ల మూసివేతపై నిర్ణయం!

ముంబై  : దేశంలో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ నె

Read More

భారత్పై దుష్ప్రచారం.. 20 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం

ఢిల్లీ : భారత్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 20 యూట్యూబ్ ఛానళ్లు, రెండు వెబ్సైట్లను కేంద్రం నిషేధించింది. ఇవన్నీ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న

Read More

ప్రధాని ఫోటో తొలగించాలన్న పిటీషనర్కు లక్ష ఫైన్

తిరువనంతపురం : కోవిడ్ 19 వ్యాక్సిన్ సర్టిఫికేట్పై ప్రధాని నరేంద్రమోడీ ఫొటోను తొలగించేలా ఆదేశించాలంటూ కోర్టును ఆశ్రయించిన పిటీషనర్ కు కేరళ హైకోర్టు షా

Read More

ఎన్నికల చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ఎన్నికల చట్ట సవరణ బిల్లు 2021కి రాజ్యసభ ఆమోదం లభించింది. ఈ బిల్లు సోమవారం లోక్సభలో పాస్ కాగా.. విపక్షాల ఆందోళనల మధ్య ఇవాళ పెద్దల సభ కూడా గ్రీన్ సిగ్న

Read More

వారంలో నాలుగు రోజులే పని!

ఢిల్లీ : కొత్త ఏడాదిలో సరికొత్త వర్క్ కల్చర్ అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి కొత్త కార్మిక విధానాన్ని రూపొందించింది. అది అమల్లో

Read More

కోల్ కతా మున్సిపల్ ఎన్నికల్లో తృణమూల్ దూకుడు

కోల్ కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. 144 సీట్లకు జరిగిన ఎన్నికలో టీఎంసీ ఇప్పటి వ

Read More

గుజరాత్లో కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ.400కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ యా

Read More

ఢిల్లీలో 24కు చేరిన ఒమిక్రాన్ కేసులు

దేశ రాజధానిలో కొత్త వేరియెంట్ కరోనా కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా మరో ఇద్దరికీ ఒమిక్రాన్ సోకినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలుప

Read More

శరవేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్

కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ దేశంలో కలకలం సృష్టిస్తోంది. శరవేగంగా వ్యాపిస్తుండటంతో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా కర్నాటకల

Read More