
National
యూఎస్, యూరప్ లలో డెల్మిక్రాన్ భయం
న్యూ ఢిల్లీ: ఇప్పటికే ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు వణికిస్తుంటే.. ఆ రెండూ కలిసి డెల్మిక్రాన్ డబుల్ వేరియంట్ గా మారి యూఎస్,
Read Moreవ్యాపారి ఇంట్లో ఐటీ సోదాలు.. రూ.150 కోట్లు స్వాధీనం
కాన్పూర్ : ఉత్తర్ప్రదేశ్లో ఓ వ్యాపారవేత్త ఇంట్లో ఇన్కం టాక్స్, జీఎస్టీ అధికారులు చేసిన దాడుల్లో భారీగా నగదు పట్టుబడింది. పర్ఫ్యూమ్ వ్యాపారం చేసే పీ
Read Moreఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆన్లైన్ పెళ్లికి హైకోర్టు అనుమతి
కొచ్చి : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. కేరళలో పెళ్లికి సిద్ధమైన ఓ జంటకు అడ్డంకులు సృష్టించింది. ఒమిక్రాన్ కారణం
Read Moreయూపీ ఎన్నికలు వాయిదా వేయండి
అలహాబాద్ : దేశంలో ఒమిక్రాన్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజు రోజుకూ కేసులు ఎక్కువవుతుండటంపై అలహాబాద్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింద
Read Moreవిజృంభిస్తున్న ఒమిక్రాన్.. 350 దాటిన కేసులు
ఢిల్లీ : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 358కి చేరింది. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 100
Read Moreపాజిటివ్ వచ్చిన ప్రతి ఐదుగురిలో ఒకరికి ఒమిక్రాన్
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఇందిరాగాంధీ ఇంటర్న
Read Moreఅతి తెలివితో అడ్డంగా బుక్కయ్యాడు
యూపీ : పరీక్షల్లో పాసయ్యేందుకు కొందరు పగలురాత్రన్న తేడా లేకుండా కష్టపడుతుంటారు. మరికొందరు మాత్రం వక్రమార్గం ఎంచుకుంటారు. యూపీలో పోలీస్ సబ్ ఇన్స్ పెక్ట
Read Moreనవోదయ స్కూల్లో కరోనా కలకలం
కోల్కతా : కరోనా వైరస్ మళ్లీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బెంగాల్ లో ఒకే స్కూల్లో 29 మంది
Read Moreకరోనా కట్టడిపై ప్రధాని మోడీ సమీక్ష
ఢిల్లీ : దేశంలో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ బారిన పడిన వారి సంఖ్య ఇప్పటికే 230 దాటింది. ఈ క్రమంలో
Read More236కు చేరిన ఒమిక్రాన్ కేసులు
ఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 236కు చేరింది. మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 65 మంది కొత్త వే
Read Moreజమ్మూకాశ్మీర్ ఉగ్ర దాడిలో పోలీసు, పౌరుడు మృతి
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీసులు, పౌరులు లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. రెండు చోట్ల ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్
Read Moreపంజాబ్లో టీకా తీసుకున్న ఉద్యోగులకే జీతం
చండీగఢ్ : కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులంతా తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని స్పష్టం చేసి
Read Moreఅఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్కు కరోనా
లక్నో : యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి, ఎస్పీ మాజీ ఎంపీ డింపుల్ యాదవ్ కరోనా బారిన పడ్డారు. డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఆమెకు వైరస్ సోక
Read More