National

అడ్వెంచర్ను తలపించే రైలు ప్రయాణం

అటూ ఇటూ సముద్రం.. మధ్యలో పట్టాలపై పరుగులు తీసే రైలు. దేశంలోని మొట్టమొదటి సముద్ర వంతెన పంబన్ బ్రిడ్జిపై కనిపించే అద్భుత దృశ్యమిది. 2.1 కిలోమీటర్ల మేర న

Read More

సమతామూర్తి విగ్రహంపై రాహుల్ ట్వీట్

హైదరాబాద్ : ముచ్చింతల్లో ఏర్పాటు చేసిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. రామానుజాచార్యుల స్టాచ్యూ ఆఫ్ ఈక్వా

Read More

మానవత్వం చాటిన సోనూసూద్ 

మోగా : బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ మరోసారి మానవత్వం చాటుకున్నాడు. ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆదుకునేందుకు ముందుండే ఆయన తాజాగా ఓ యువకుడి ప్రాణాలు కాపాడాడు. కా

Read More

రైతులకు రుణమాఫీ

ఎస్పీ మేనిఫెస్టోలో ప్రకటించిన అఖిలేశ్ పేదలకు ఏటా రెండు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అమ్మాయిలకు పీజీ దాకా ఉచిత చదువులు సమాజ్‌‌వాదీ క్యాంటీ

Read More

యూపీలో బీజేపీని ఓడించండి

లక్నో: ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. లక్నోలో సమాజ్వాదీ పార్టీ తరఫున ప్రచారం చేసిన ఆ

Read More

సీఎం కేసీఆర్​ది దేశద్రోహం

న్యూఢిల్లీ, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చాలంటూ కామెంట్‌‌ చేసిన సీఎం కేసీఆర్‌‌‌‌పై దేశద్రోహం కింద చర్యలు తీసుకోవాలని రాష్ట్

Read More

తెలంగాణ ఇచ్చినా జనం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నమ్మలే

న్యూఢిల్లీ:  ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో వరుసగా అధికారాన్ని కోల్పోతున్నా కాంగ్రెస్ పార్టీలో మార్పు రావడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు

Read More

జేఎన్‌యూ తొలి మ‌హిళా వీసీగా శాంతి శ్రీ పండిట్ 

న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కేంద్రం శాంతి శ్రీ పండిట్ను నియమించింది. ప్రస్తుతం సావిత్రీబాయి పూలే వర్సిటీ వీసీగా ఉన్న ఆ

Read More

లతా మంగేష్కర్కు రాజ్యసభ నివాళి 

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతికి రాజ్యసభ నివాళులర్పించింది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు సంతాప సందేశం చదివారు.

Read More

ఇయ్యాల్టి నుంచి ఆఫీసులకు అందరూ రావాలె

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ సోమవారం నుంచి ఆఫీసుల కు రావాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం కేం

Read More

యూపీలో పవర్​లోకి వస్తే.. సీఎంగా మళ్లీ యోగి

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్​లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటే సీఎంగా యోగి ఆదిత్యనాథ్​ కొనసాగుతారని ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా వెల్లడించారు. యూపీలో కరో

Read More

లెజెండరీ గాయని లతా మంగేష్కర్ కన్నుమూత

పోస్ట్ కొవిడ్ సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస ముంబైలోని శివాజీ పార్క్‌‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు హాజరైన ప్రధా

Read More

సీఎం యోగిపై బీఎస్పీ నేత ఖ్వాజా శంషుద్దీన్ పోటీ 

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 54 మంది అభ్యర్థుల జాబితాను బహుజన్ సమాజ్ పార్టీ విడుదల చేసింది. కొత్తగా ప్రకటించిన లిస్టులో ఏడ

Read More