
National
రిపబ్లిక్ డే వేడుకల్లో ఆకట్టుకున్న మోడీ డ్రెస్సింగ్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్ పథ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యా
Read Moreబిపిన్ రావత్ కు పద్మ విభూషణ్
ఢిల్లీ: 2022 సంవత్సరానికి సంబంధించి కేంద్రం పద్మ అవార్డుల్ని ప్రకటించింది. నలుగురిని పద్మవిభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 107 మందిని పద్మ శ్రీతో సత్కరిం
Read More27న రాహుల్ గాంధీ పంజాబ్ పర్యటన
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈ నెల 27న పంజాబ్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ట్విట్టర్ లో ప్రకటించారు
Read Moreబీజేపీలో చేరిన ఆర్పీఎన్ సింగ్
ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గరపడేకొద్దీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చి
Read Moreగవర్నమెంట్ ఆఫీసుల్లో రాజకీయనాయకుల ఫొటొలు ఉండవు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచనల నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం, ఇతర రాజకీయ నాయకుల ఫొటోలు పెట్టమని ప్రకటించారు. గవర్న
Read Moreయూపీ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ప్రకటించిన కాంగ్రెస్
ఉత్తర్ ప్రదేశ్ అంసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. యూపీల
Read Moreఫిబ్రవరిలో కరోనా విజృంభనకు కళ్లెం
ఢిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నిత్యం 3లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 20శాతాన్ని దాటేసింది. ఇలాంటి
Read Moreపంజాబ్లో పూర్తైన బీజేపీ మిత్రపక్షాల సీట్ల పంపకం
పంజాబ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచాయి. తాజాగా బీజేపీ, మిత్రపక్షాల మధ్య సీట్ల షేరింగ్ ఒప
Read Moreరిపబ్లిక్ పరేడ్ లో వారికి అనుమతి లేదు
ఢిల్లీ: రిపబ్లిక్ డే కోసం దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే పరేడ్ లో ఈసారి కూడా పలు రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను
Read Moreకరోనా బారినపడ్డ శరద్ పవార్
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్టు చేయించుకోగా పాజిటివ్ గా నిర్థారణ అయింది. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం
Read Moreదేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నటితో పోలిస్తే పలు రాష్ట్రాల్లో కొవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గుతోంది. మహారాష్ట్రలో గడిచిన
Read Moreనేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని
ఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరంచుకుని ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆయన హోలోగ్రామ్ విగ్ర
Read Moreకర్నాటకలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా
బెంగళూరు: కర్నాటకలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రోజువారీ కేసులు సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కర్నాటకలోఒక్క
Read More