National

జార్ఖండ్ సీఎం రిపబ్లిక్ డే గిఫ్ట్

రాంచీ: పెట్రోల్ ధరల పెరుగుదలతో సతమతమవుతున్న వారికి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఊరటనిచ్చారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు లీటరు పెట్రోల్, డీజ

Read More

బుద్ధదేవ్ బాటలో మరో ఇద్దరు

భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డును మరో ఇద్దరు కళాకారులు తిరస్కరించారు. బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య ఇప్పటికే పద్మ అవార్డును తీసుకో

Read More

తలకిందులుగా త్రివర్ణ పతాకం ఎగరేసిన మంత్రి

కేరళలో జాతీయ జెండాకు అవమానం జరింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాసరగోడ్ లోని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆ రాష్ట్ర పోర్టులు, ఆర

Read More

రిపబ్లిక్ డే వేడుకల్లో ఆకట్టుకున్న మోడీ డ్రెస్సింగ్

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్ పథ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యా

Read More

బిపిన్ రావత్ కు పద్మ విభూషణ్

ఢిల్లీ: 2022 సంవత్సరానికి సంబంధించి కేంద్రం పద్మ అవార్డుల్ని ప్రకటించింది. నలుగురిని పద్మవిభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 107 మందిని పద్మ శ్రీతో సత్కరిం

Read More

27న రాహుల్ గాంధీ పంజాబ్ పర్యటన

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈ నెల 27న పంజాబ్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ట్విట్టర్ లో ప్రకటించారు

Read More

బీజేపీలో చేరిన ఆర్‌పీఎన్ సింగ్

ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గరపడేకొద్దీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చి

Read More

గవర్నమెంట్ ఆఫీసుల్లో రాజకీయనాయకుల ఫొటొలు ఉండవు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచనల నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం, ఇతర రాజకీయ నాయకుల ఫొటోలు పెట్టమని ప్రకటించారు. గవర్న

Read More

యూపీ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ప్రకటించిన కాంగ్రెస్

ఉత్తర్ ప్రదేశ్ అంసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. యూపీల

Read More

ఫిబ్రవరిలో కరోనా విజృంభనకు కళ్లెం

ఢిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నిత్యం 3లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 20శాతాన్ని దాటేసింది. ఇలాంటి

Read More

పంజాబ్‌లో పూర్తైన బీజేపీ మిత్రపక్షాల సీట్ల పంపకం 

పంజాబ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచాయి. తాజాగా బీజేపీ, మిత్రపక్షాల మధ్య సీట్ల షేరింగ్ ఒప

Read More

రిపబ్లిక్ పరేడ్ లో వారికి అనుమతి లేదు

ఢిల్లీ: రిపబ్లిక్ డే కోసం దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే పరేడ్ లో ఈసారి కూడా పలు రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను

Read More

కరోనా బారినపడ్డ శరద్ పవార్

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్టు చేయించుకోగా పాజిటివ్ గా నిర్థారణ అయింది. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం

Read More