
National
ఆంక్షలు సండలించిన కర్నాటక ప్రభుత్వం
బెంగళూరు: కర్నాటకలో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. బెం
Read Moreపంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి నామినేషన్ దాఖలు
చండీఘడ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ నామినేషన్ దాఖలు చేశారు. ధురి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయ
Read Moreదక్షిణాదిలో కరోనా పరిస్థితులపై కేంద్ర మంత్రి సమీక్ష
ఢిల్లీ: తెలంగాణ, ఏపీ సహా 8 రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ సమీక్ష నిర్వహించారు. టీకా పంపిణీలో పురోగతి, కరోనా కట్
Read Moreఢిల్లీలో తగ్గుతున్న కరోనా కేసులు
ఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఢిల్లీలో శుక్రవారం 47,0432 మందికి టెస్టులు నిర్వహించగా.. 4.044మందికి కొ
Read Moreప్రాంతీయ పార్టీల ఆస్తుల్లో సెకండ్ ప్లేస్లో టీఆర్ఎస్
ఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయంగానే కాదు.. ఆర్థికంగానూ బలపడుతోంది. దేశంలో బీజేపీకి అత్యధికంగా రూ. 4,847.78కోట్ల మేర ఆస్తులున్నట్లు వెల
Read Moreస్వతంత్ర్య అభ్యర్థిగా పంజాబ్ సీఎం సోదరుడి నామినేషన్
చండీఘడ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం సోదరుడు డాక్టర్ మనోహర్ సింగ్ పోటీకి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర్య అభ్యర్థిగా
Read Moreమాజీ సీఎం యడ్యూరప్ప మనవరాలు ఆత్మహత్య
బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మనవరాలు సౌందర్య ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరు వసంత్ నగర్ లోని తన నివాసంలో ఉరి వేసుకుని ప్రాణాలు
Read Moreస్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమైన ఉత్పల్ పారికర్
పనాజీ: గోవా మాజీ ముఖ్యమంత్రి దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీ టికెట్ నిరాకరించడంతో పార్టీ
Read Moreఢిల్లీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
ఢిల్లీ: దేశ దేశధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఆంక్షల కారణంగా కొవిడ్ బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఢిల్లీలో తాజాగా 7,
Read Moreగూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై కేసు
ముంబై: కాపీరైట్ ఉల్లంఘన కేసులో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై కేసు బుక్కైంది. కోర్టు ఆదేశాల మేరకు ముంబై పోలీసులు ఆయనతో పాటు మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్
Read Moreజార్ఖండ్ సీఎం రిపబ్లిక్ డే గిఫ్ట్
రాంచీ: పెట్రోల్ ధరల పెరుగుదలతో సతమతమవుతున్న వారికి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఊరటనిచ్చారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు లీటరు పెట్రోల్, డీజ
Read Moreబుద్ధదేవ్ బాటలో మరో ఇద్దరు
భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డును మరో ఇద్దరు కళాకారులు తిరస్కరించారు. బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య ఇప్పటికే పద్మ అవార్డును తీసుకో
Read Moreతలకిందులుగా త్రివర్ణ పతాకం ఎగరేసిన మంత్రి
కేరళలో జాతీయ జెండాకు అవమానం జరింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాసరగోడ్ లోని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆ రాష్ట్ర పోర్టులు, ఆర
Read More