Nepal
ఇండియా–నేపాల్ బంధం రోటీ–బేటీ లాంటిది: రాజ్ నాథ్ సింగ్
దునియాలో ఎవరూ విడదీయలేరని కామెంట్ సమస్యలను చర్చలతో పరిష్కరించుకుంటామని స్పష్టం న్యూఢిల్లీ: నేపాల్ పై ఇండియాకు ఎలాంటి అపార్థాలు లేవని కేంద్ర మంత్రి ర
Read Moreనేపాల్పై బెదిరింపు వ్యాఖ్యలు సరికావు
న్యూఢిల్లీ: నేపాల్ను ఉద్దేశించి ఈ మధ్య ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి మండిపడ్డారు. నేపాల్పై బెద
Read Moreలారీని ఢీకొన్న బస్సు.. 11 మంది నేపాలీ వలస కూలీల మృతి
కరోనా లాక్ డౌన్ కారణంగా భారత్ లో ఉండిపోయిన నెపాలీ వలస కూలీలు స్వస్థలాలకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరికొద్ది గంటల్లో ఇంటికి
Read Moreకొత్త మ్యాప్ విషయంలో వెనక్కి తగ్గని నేపాల్
ఖాట్మండూ : ఇండియా లో లిపులేఖ్, లింపియధుర, కాలాపానీ ప్రాంతాలు నేపాల్ భూభాగంలో ఉన్నట్లు రూపొందించిన మ్యాప్ విషయంలో నేపాల్ వెనక్కి తగ్గటం లేదు. ఈ విషయ
Read Moreఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8,844.43 మీటర్లు
బీజింగ్: నేపాల్, చైనా బార్డర్లోని ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ ఎత్తును కొలిచేందుకు మే 1న బయల్దేరిన చైనా టీమ్ బుధవారం శిఖరంపైకి చేరుకుంద
Read Moreనేపాల్ రాజధాని నుంచి కనిపిస్తున్న మౌంట్ ఎవరెస్ట్
లాక్డౌన్ వల్ల పొల్యూషన్ తగ్గడమే కారణం భారీగా తగ్గుతున్న ఆస్తమా కేసులు ఖాట్మాండూ: కరోనాను అరికట్టేందుకు ప్రపంచమంతా లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. ప
Read Moreనేపాల్ కొత్త మ్యాప్ కు ఎవిడెన్స్ లేవు
అనవసర వివాదాలొద్దని ఇండియా సూచన న్యూఢిల్లీ : లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలను నేపాల్ కు ఇచ్చేదే లేదని ఇండియా స్పష్టం చేసింది. ఈ మూడు ప్రాంత
Read Moreనేపాల్ లో స్వల్ప భూకంపం
ఖాట్మండ్: నేపాల్ లో స్వల్ప భూకంపం సంభవించింది. డోలఖా జిల్లాలో మంగళవారం రాత్రి 11: 53 గంటల సమయంలో భూప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలు
Read Moreమే 15 వరకు అన్ని విమాన సర్వీసులు బ్యాన్.. ఆ దేశంలో కేసులు 49
హిమాలయ దేశం నేపాల్ లోనూ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆపరేషన్లు మే 15 వరకు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా కట్టడి కోసం ఏప్రిల్
Read Moreనేపాల్లోని మనోళ్లకు కరోనా
మతపరమైన ప్రార్థనలకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులకు పాజిటివ్ క్వారంటైన్లో 26 మంది ఖాట్మాండూ: మతపరమైన ప్రార్థనల్లో పాల్గొనేందుకు మన దేశం నుంచి నేపాల్
Read Moreగిన్నిస్ బుక్లోకెక్కిన ప్రపంచపు పొట్టి వ్యక్తి ఇకలేరు
వరల్డ్స్ షార్టెస్ట్ మ్యాన్గా పేరుగాంచిన ఖాగేంద్ర థాపా మాగర్ శుక్రవారం మృతిచెందాడు. గత కొంత కాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న ఖాగేంద్ర.. నేపాల్, పొఖారా
Read Moreలోయలో పడ్డ బస్సు..12 మంది మృతి
నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింధుపాల్ చోక్ జిల్లాలో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.
Read More