parliament

అప్పులు పెంచుకుంటూ పోతున్న కేసీఆర్ సర్కార్ ప్రభుత్వం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అప్పులు ప్రతిఏటా పెరుగుతూ పోతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పోయినేడాది అక్టోబర్ నాటికి మొత్తం అప్పులు రూ.4,33,82

Read More

ముగిసిన రాజ్యసభ తొలి విడుత బడ్జెట్ సమావేశాలు

రాజ్యసభ తొలి విడుత బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్.. సభను మార్చి 13వ తేదీకి వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్

Read More

మోడీ పాలనతో విసిగిపోయి బీఆర్ఎస్ పెట్టినం : కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీపై వస్తున్న విమర్శలపై సీఎం కేసీఆర్ స్పందించారు. తమకు పిచ్చిలేసి బీఆర్ఎస్ పార్టీ పెట్టలేదని.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో వ

Read More

కాంగ్రెస్ వాళ్లు డెటాల్ తో ముఖాలు కడుక్కోండి: నిర్మలా సీతారామన్

కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  బీజేపీపై అవినీతి ఆరోపణలు చేస్తోన్

Read More

జాతీయ జెండాలో ఆకుపచ్చ రంగును మోడీ తీసేస్తరేమో : అసదుద్దీన్

ప్రధాని నరేంద్రమోడీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. లోక్ సభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన జాతీయ జెండాలోని ఆకు

Read More

హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

పార్లమెంట్ ఉభయసభల్లో బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం నోటీసులిచ్చింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు వ్యతిరేకంగా వెల్లడైన హిండెన్‌బర్గ్ నివేది

Read More

అదానీ పెట్టుబడులు, షేర్ల పతనంపై పార్లమెంట్ లో చర్చించాల్సిందే

హైదరాబాద్, వెలుగు : అదానీ పెట్టుబడులు, షేర్ల పతనానికి సంబంధించిన అక్రమాలపై పార్లమెంట్ లో చర్చించాల్సిందే అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు

Read More

మోడీ – అదానీకున్న సంబంధమేంటి? కేంద్రంపై రాహుల్ ఫైర్

ప్రధాని మోడీ, అదానీకి మధ్య ఉన్న సంబంధమేంటని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దేశమంతా అదానీ సక్కెస్ వెనుక ఎవరున్నారన్నది తెలుసుకోవాలనుకుంటోందని

Read More

కేంద్రం సహకరించకున్నా అభివృద్ధిలో దూసుకెళ్తున్నం : నామా

దేశ సమస్యలపై పార్లమెంట్లో చర్చ జరగడంలేదని బీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామా నాగేశ్వర రావు అన్నారు. అదానీ ఇష్యూపై లోక్సభలో మంగళవారం కూడా చర్చకు పట్టుబడతా

Read More

మోడీ ఫ్రెండ్ అయినందుకే చర్చ జరగనిస్తలేరు : కేకే

అదానీ షేర్ల ఇష్యూ పార్లమెంట్ను కుదిపేస్తోంది. ఈ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబడుతుంటే.. కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు కేంద్ర

Read More

అదానీ గ్రూపుపై ద‌ర్యాప్తు చేప‌ట్టాలి: బీఆర్ఎస్ ఎంపీలు

అదానీ గ్రూపు వ్యవహారంపై ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. అదానీ ఎంట‌ర్‌ప్రైజెస్‌పై హిండెన్&zw

Read More

వెల్ లోకి దూసుకెళ్లిన విపక్షాలు.. పార్లమెంట్ వాయిదా

విపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు సభా కార్యక్

Read More

11న రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా

హైదరాబాద్, వెలుగు: పార్లమెంటరీ ప్రవాసీ యోజన్ లో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 11న రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్న

Read More